E-Paper
Advertisement

Viral Video: అవసరమా బ్రో ఇలాంటి స్టంట్స్.. ప్రాణాలు పోతే ఎవరిది భాద్యత..

Viral Video: అవసరమా బ్రో ఇలాంటి స్టంట్స్.. ప్రాణాలు పోతే ఎవరిది భాద్యత..
Advertisement

Viral Video: ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియా హవా నడుస్తుంది. ఫేమస్ అవ్వాలనే ఆలోచనతో ఎలాంటి విన్యాసాలు చేయడానికి అయినా సరే వెనుకాడడం లేదు. ప్రాణాలను కూడా లెక్కచేయకుండా మరి స్టంట్స్ వేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల వాహనాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. రైలు, కార్లు, బైక్స్ అంటూ దేనిపై పడితే దానిపై స్టంట్స్ వేస్తున్నారు. ఇందులో రైలుపై విన్యాసాలు చేస్తూ తరచూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.

తాజాగా ఓ యువకుడు రైలుతో విన్యాసాలు చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన ముంబైలో వెలుగుచూసింది. ముంబైలోని సబర్బన్ లోకల్ రైలులో ప్రమాదకరమైన స్టంట్ చేసిన ఒక యువకుడు ఓ కాలు, చేయిని కోల్పోయాడు. ఈ ఘటన జూలై 14న సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. ఫర్హత్ ఆజం షేక్ అనే యువకుడు కదులుతున్న రైలును పట్టుకుని విన్యాసాలు చేశాడు. రైలు కిటికీ డోరును పట్టుకుని వేలాడుతూ ప్రయాణించాడు. ఈ తరుణంలో ఓ కాలు, చేయిని కోల్పోయాడు. ఈ తరుణంలో ఆర్పీఎఫ్ సిబ్బంది యువకుడిపై కేసు నమోదు చేశారు.

Advertisement

ఇలాంటి విన్యాసాలు మరోసారి జరగకుండా ఉండేందుకు యువకుడు చేసిన స్టంట్స్ కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనంతరం ఆ యువకుడు కాలు, చేతులు కోల్పోయిన వీడియోను కూడా పోస్ట్ చేసి ఇంకోసారి ఎవరు ఇటువంటి విన్యాసాలకు పాల్పడకూడదని హెచ్చరించారు. అంతేకాదు ప్రమాదకరమైన విన్యాసాలు చేయకుండా కఠినమైన హెచ్చరికను జారీ చేసినట్లు సెంట్రల్ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఇటువంటి చట్టవ్యతిరేక చర్యల ప్రమాదాల గురించి వివరిస్తూ, షేక్ పరిస్థితిని సోషల్ మీడియాలో విడుదల చేసింది.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×