E-Paper
Advertisement

Viral Video: రైలులో సీటు కోసం.. ఇద్దరు మహిళలు కుమ్మేసుకున్నారు, వీడియో వైరల్

Viral Video: రైలులో సీటు కోసం.. ఇద్దరు మహిళలు కుమ్మేసుకున్నారు, వీడియో వైరల్
Advertisement

Viral Video: ప్రయాణికులకు ఎన్ని రైళ్లు వేసినా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఫెస్టివల్ సీజన్ అయితే చెప్పనక్కర్లేదు. వెయిటింగ్ లిస్టు జాబితా పెద్దదిగా ఉంటుంది. టిక్కెట్ దొరక్క చివరకు చాలామంది జనరల్ బోగీల్లో ట్రావెల్ చేస్తున్నారు. ఒక్కోసారి వారిని ఊహించని అనుభవం ఎదురవుతుంది.

రైలులో సీటు కోసం ఏం జరిగింది?

Advertisement

సమయం, ఎప్పుడు, ఎక్కడ అనేది కాసేపు పక్కన బెడదాం. రైలులోని జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళల మధ్య ఫైటింగ్ జరిగింది. దాదాపు అరగంటపాటు మహిళలు కొట్టుకున్నారు. జట్టు పట్టుకుని కింద పడేసి మరీ ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇద్దరు మహిళలు కావడంతో విడిపించడానికి ఏ ఒక్కరూ అడుగు వేయలేకపోయారు.

మహిళల మధ్య గొడవను సినిమా చూసినట్టు అందులో ప్రయాణికులు చూశారు. అందులో ఓ వ్యక్తి గొడవ తతంగాన్ని తన ఫోన్ ద్వారా చిత్రీకరించాడు. ఆ తర్వాత వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అది విపరీతంగా ట్రెండ్ అవుతోంది.  ఒకప్పుడు సీట్ల కోసం పురుషులు కొట్టుకునేవారని, ఇప్పుడు మహిళల వంతైందని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

 ఇద్దరు మహిళలు కుమ్మేసుకున్నారు, వీడియో వైరల్

ప్రయాణికుల కోసం రైల్వే ఎన్నిరైళ్లు వేసినా ఇదే రష్ కంటిన్యూ అవుతోందని అంటున్నారు. ఇలాంటి వీడియోలు తీసి వైరల్ చేయడం వల్ల రైల్వేకు చెడ్డ పేరు వస్తుందని మరికొందరు అంటున్నారు.  ఫెస్టివల్ సీజన్‌లో  రైళ్లలో ఇలాంటి గొడవలు జరగకుండా ఉండాలంటే కచ్చితంగా ఓ పోలీసును ఏర్పాటు చేయాలని అంటున్నారు మరికొందరు ప్రయాణికులు.

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×