BigTV English
Advertisement

Aghorimatha: తెలంగాణలో మాయమై ఏపీలో ప్రత్యక్షమైన అఘోరీమాత!

Aghorimatha: తెలంగాణలో మాయమై ఏపీలో ప్రత్యక్షమైన అఘోరీమాత!

Aghorimatha: రాష్ట్రంలో సంచలనంగా మారిన అఘోరీమాత రోజుకోచోట దర్శనం ఇస్తున్నారు. కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద కనిపించి వార్తల్లో నిలిచిన అఘోరీమాత ఆ తరవాత ఫుల్ ఫేమస్ అయ్యారు. తరచూ వార్తల్లో నిలుస్తూ ప్రజల దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. ప్ర‌భుత్వం ముత్యాల‌మ్మ గుడిపై దాడి చేసిన నింధితుడిని శిక్షించ‌డంలేద‌ని, ఆత్మార్ప‌ణ చేసుకుంటాన‌ని చేసిన ప్ర‌క‌ట‌న‌తో ప‌లు ఛాన‌ల్స్ ఆమెతో ఇంట‌ర్వ్యూలు చేశాయి. నిజానికి అఘోరీ అంటే హిమాల‌యాల్లో ఉండాలి. కానీ ఈ అఘోరీ జ‌న‌సంచారంలోకి రావ‌డ‌మే కాకుండా ఆశ్చ‌ర్య‌క‌రం. అలా వ‌చ్చిన అఘోరీమాత కార్, ఐఫోన్ వాడ‌టంతో అంద‌రూ అవాక్క‌య్యారు.


Also read: కాంగ్రెస్‌లో పదవులు కొట్లాట.. రేవంత్ చెక్ పెడతాడా

దీంతో అస‌లు ఈమె న‌కిలీ అఘోరీనా లేదంటే నిజ‌మైన అఘోరీనే అనే అనుమానం కూడా చాలా మందిలో మొద‌లైంది. ఓ ట్రాన్స్ జెండ‌ర్ టీవీ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఈమె న‌ఖిలీ అఘోరీ అని అస‌లు మ‌హిళ కాద‌ని చెప్పింది. అంతే కాకుండా ట్రాన్స్ జెండ‌ర్ అని చిన్న‌వ‌య‌సులో ఇంటి నుండి పారిపోయాడ‌ని తెలిపింది. కానీ అఘోరీ మాత్రం మంచికోసం వ‌స్తే త‌న‌నే ప్ర‌శ్నిస్తున్నార‌ని, అనుమానం వ్య‌క్తం చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది.


ఇదిలా ఉంటే ముత్యాల‌మ్మ గుడి వ‌ద్ద ఆత్మార్పణ చేసుకుంటాన‌ని అఘోరీ ప్ర‌క‌టించిన త‌ర‌వాత ఆమెను పోలీసులు నెన్నెల‌లోని స్వ‌గృహానికి తీసుకువెళ్లి నిర్భందించారు. తాను ఆత్మ‌ర్ప‌ణ చేసుకోన‌ని అఘోరీ ప్ర‌క‌టించ‌డంతో కొద్దిరోజుల వ‌ర‌కు మ‌ళ్లీ రాష్ట్రానికి రావ‌ద్దొని పోలీసులు కోరారు. అంతే కాకుండా మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు వైపు ఆమెను విడిచిపెట్టారు. కాగా అఘోరీ తాజాగా ఏపీలో ద‌ర్శ‌నం ఇచ్చింది. ఆమె కారులో వెళుతుండగా కొంత‌మంది వీడియో తీశారు. ప్ర‌స్తుతం ఆమె శ్రీశైలం వైపుకు వెళ్లిన‌ట్టు చూసిన‌వారు చెబుతున్నారు. దీంతో అఘోరీ ఏపీలో ఉండ‌బోతున్నారా? అక్క‌డ ఏం చేస్తారు? అనే ఆస‌క్తి నెల‌కొంది.

Related News

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Big Stories

×