BigTV English

Union Budget 2025 : కేంద్ర బడ్జెట్ లో ఏపీకు ప్రత్యేక కేటాయింపులు

Union Budget 2025 : కేంద్ర బడ్జెట్ లో ఏపీకు ప్రత్యేక కేటాయింపులు
Union Budget 2025 : 2025-26 ఏడాది బడ్జెట్ ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఏపీకి అధిక ప్రాధాన్యత కల్పించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఇక ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నిధుల వివరాలివే.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.5,936 కోట్ల కేటాయింపు
పోలవరం ప్రాజెక్ట్ బ్యాలెన్స్‌ గ్రాంటుగా రూ.12,157 కోట్ల కేటాయింపు
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రూ.3,295 కోట్ల కేటాయింపు
విశాఖ పోర్ట్ కు రూ.730 కోట్ల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ లోని ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్ల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ లోని జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌కు రూ.186 కోట్ల కేటాయింపు
లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఆపరేషన్‌కు సపోర్ట్ గా రూ.375 కోట్ల కేటాయింపు
రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్ల కేటాయింపు
ఏపీ ఇరిగేషన్‌, లైవ్లీ హుడ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్ట్ రెండో దశకు రూ.242.50 కోట్లు కేటాయింపు


Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Big Stories

×