BigTV English
Advertisement

Union Budget 2025 : కేంద్ర బడ్జెట్ లో ఏపీకు ప్రత్యేక కేటాయింపులు

Union Budget 2025 : కేంద్ర బడ్జెట్ లో ఏపీకు ప్రత్యేక కేటాయింపులు
Union Budget 2025 : 2025-26 ఏడాది బడ్జెట్ ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఏపీకి అధిక ప్రాధాన్యత కల్పించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఇక ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నిధుల వివరాలివే.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.5,936 కోట్ల కేటాయింపు
పోలవరం ప్రాజెక్ట్ బ్యాలెన్స్‌ గ్రాంటుగా రూ.12,157 కోట్ల కేటాయింపు
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రూ.3,295 కోట్ల కేటాయింపు
విశాఖ పోర్ట్ కు రూ.730 కోట్ల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ లోని ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్ల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ లోని జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌కు రూ.186 కోట్ల కేటాయింపు
లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఆపరేషన్‌కు సపోర్ట్ గా రూ.375 కోట్ల కేటాయింపు
రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్ల కేటాయింపు
ఏపీ ఇరిగేషన్‌, లైవ్లీ హుడ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్ట్ రెండో దశకు రూ.242.50 కోట్లు కేటాయింపు


Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×