E-Paper
Advertisement

Ambati Rayudu : అందుకే వైసీపీకి రాజీనామా.. అంబటి రాయుడు ట్వీట్..

Ambati Rayudu : అధికార వైసీపీకి మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు రాజీనామా కలకలం రేపిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో ఇన్నింగ్స్ ఆడకుండానే వెనుదిరగాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో అంబటి రాయుడు ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా వివరణ ఇచ్చారు. జనవరి 20 నుంచి దుబాయ్‌లో జరగబోయే ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తానని అంబడి రాయుడు తెలిపారు. వృత్తిపరమైన కీడ్రను ఆడుతున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

Ambati Rayudu : అందుకే వైసీపీకి రాజీనామా.. అంబటి రాయుడు ట్వీట్..
Advertisement

Ambati Rayudu : అధికార వైసీపీకి మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు రాజీనామా కలకలం రేపిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో ఇన్నింగ్స్ ఆడకుండానే వెనుదిరిగాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో అంబటి రాయుడు ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా వివరణ ఇచ్చారు. జనవరి 20 నుంచి దుబాయ్‌లో జరగబోయే ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తానని అంబడి రాయుడు తెలిపారు. వృత్తిపరమైన కీడ్రను ఆడుతున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

గుంటూరు ఎంపీ టికెట్‌ కేటాయిస్తామన్న హామీతోనే అంబటి రాయుడు వైసీపీలో చేరారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుని గుంటూరు స్థానానికి మారాల్సిందిగా జగన్‌ ప్రతిపాదించారు. ఆ స్థానాన్ని బీసీ అభ్యర్థికి కేటాయించాలని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనికి అంగీకరించని శ్రీకృష్ణదేవరాయలు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పినట్టు తెలిసింది. అయితే రాయుడు గుంటూరు స్థానాన్ని ఆశించినట్లు సమాచారం. దీంతో టికెట్ దక్కే అవకాశాలు లేకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేసినట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×