Australia MoUs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్, ఆస్ట్రేలియా అభివృద్ది సాంసృతిక వ్యవహరాల సహయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఐఐటీ తిరుపతిలో సోలార్ తయారీ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం ఎంవోయూలు కుదుర్చుకున్నారు. మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన ఫలితంగానే ఈ కీలక ఎంవోయూలు కుదిరాయని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియా దేశ ప్రతినిధిలతో బృందాన్ని కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను పెట్టించడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు భవిష్యత్తులో పెట్టడాలని ఆస్టేలియా బృందాలకు సీం చంద్రబాబు కోరారు.
Also Read: ఆలూరులో అర్ధరాత్రి హైడ్రామా.. వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్!
అయితే ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యా అభివృద్ది సాంసృతిక వ్యవహరాల సహయ మంత్రి అయిన జూలియన్ హిల్కి స్వాగతం పలకడం నాకు చాలా ఆనందంగా ఉందని మంత్రి నారాలోకేష్ పేర్కోన్నారు. అయితే గతంలో నారాలొకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆనాడు జరిగిన చర్చలే ఈ రోజు జరిగిన ఓప్పందాలని నారాలోకేష్ తెలిపారు. ఆ చర్చల్లో స్వచ్ఛ ఇంధనం, విద్య, విద్యార్ధుల సంక్షేమం, మరియు నైపుణ్యాభివృద్ధి రంగాల్లో మోత్తం నాలుగు కీలక రంగాల్లో ఓప్పందాలు కుదిరాయని దీనికి ఇరు పక్షాల అధికారుల తెలిపారు.
Also Read: లష్కర్ బోనాల్లో అపశ్రుతి.. బోనంతో కింద పడిపోయిన జోగిని శ్యామల!