BigTV English

Guntur Kaaram : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుంటూరు కారం సినిమా టికెట్ ధరలపెంపునకు గ్రీన్ సిగ్నల్..

Guntur Kaaram : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు కారం సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్రవాప్తంగా అన్ని థియేటర్లలో టికెట్ పై రూ.50 పెంచుకునేందుకు వీలు కల్పించింది. సినిమా విడుదల నుంచి పది రోజులు వరకు పెంచిన ధరలు అమల్లో ఉండనున్నాయి.

Guntur Kaaram : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుంటూరు కారం సినిమా టికెట్ ధరలపెంపునకు గ్రీన్ సిగ్నల్..

Guntur Kaaram : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్రవాప్తంగా అన్ని రకాల థియేటర్లలో టికెట్ ‌పై రూ.50 పెంచుకునేందుకు వీలు కల్పించింది. సినిమా విడుదల నుంచి పది రోజులు వరకు పెంచిన ధరలు అమల్లో ఉండనున్నాయి.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ లలో రూ.65 రూపాయలు , మల్టీ ప్లెక్స్ లలో రూ.100 పెంచేందుకు అనుమతి ఇచ్చింది. మరోవైపు బెనిఫిట్ షోలకూ అనుమతి ఇచ్చింది. ఈ నెల 12వ తేదిన గుంటూరు కారం సినిమా విడుదల కానుంది. దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Tags

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×