E-Paper
Advertisement

Guntur Kaaram : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుంటూరు కారం సినిమా టికెట్ ధరలపెంపునకు గ్రీన్ సిగ్నల్..

Guntur Kaaram : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు కారం సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్రవాప్తంగా అన్ని థియేటర్లలో టికెట్ పై రూ.50 పెంచుకునేందుకు వీలు కల్పించింది. సినిమా విడుదల నుంచి పది రోజులు వరకు పెంచిన ధరలు అమల్లో ఉండనున్నాయి.

Guntur Kaaram : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుంటూరు కారం సినిమా టికెట్ ధరలపెంపునకు గ్రీన్ సిగ్నల్..

Guntur Kaaram : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్రవాప్తంగా అన్ని రకాల థియేటర్లలో టికెట్ ‌పై రూ.50 పెంచుకునేందుకు వీలు కల్పించింది. సినిమా విడుదల నుంచి పది రోజులు వరకు పెంచిన ధరలు అమల్లో ఉండనున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ లలో రూ.65 రూపాయలు , మల్టీ ప్లెక్స్ లలో రూ.100 పెంచేందుకు అనుమతి ఇచ్చింది. మరోవైపు బెనిఫిట్ షోలకూ అనుమతి ఇచ్చింది. ఈ నెల 12వ తేదిన గుంటూరు కారం సినిమా విడుదల కానుంది. దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×