E-Paper
Advertisement

Group-II Notification: ఏపీ గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దుపై తీర్పు రిజర్వ్

Group-II Notification: ఏపీ గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దుపై తీర్పు రిజర్వ్

Group-II Notification: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 నోటిఫికేషన్ ఎగ్జామ్ పూర్తి అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ను రద్దు చేయాలని పలువురు గ్రూప్-2 రాసిన అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే కొంత మంది నిరుద్యోగులు కలిసి హైకోర్టును కూడా ఆశ్రయించారు.

గ్రూప్-2 నోటిఫికేషన్ ను రద్దు చేయాలన్న పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ధర్మాసనం ఎదురుగా ఇరువర్గాల వాదనలు ఈ రోజు సాయంత్రం ముగియగా.. కోర్టు తీర్పు రిజర్వ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వచ్చే వరకు తదుపరి కార్యచరణ నిలిపి వేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ALSO READ: BANK OF MAHARASHTRA: డిగ్రీ, బీటెక్ అర్హతలతో భారీగా కొలువులు.. ఈ జాబ్ వస్తే రూ.1,40,500 జీతం, డోంట్ మిస్

ALSO READ: DSSSB: పది అర్హతతో భారీగా ఉద్యోగాలు.. కాంపిటేషన్ తక్కువ, దరఖాస్తుకు ఇంకా ఒక్క రోజే..!

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×