E-Paper
Advertisement

Group-II Notification: ఏపీ గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దుపై తీర్పు రిజర్వ్

Group-II Notification: ఏపీ గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దుపై తీర్పు రిజర్వ్
Advertisement

Group-II Notification: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 నోటిఫికేషన్ ఎగ్జామ్ పూర్తి అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ను రద్దు చేయాలని పలువురు గ్రూప్-2 రాసిన అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే కొంత మంది నిరుద్యోగులు కలిసి హైకోర్టును కూడా ఆశ్రయించారు.

గ్రూప్-2 నోటిఫికేషన్ ను రద్దు చేయాలన్న పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ధర్మాసనం ఎదురుగా ఇరువర్గాల వాదనలు ఈ రోజు సాయంత్రం ముగియగా.. కోర్టు తీర్పు రిజర్వ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వచ్చే వరకు తదుపరి కార్యచరణ నిలిపి వేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

ALSO READ: BANK OF MAHARASHTRA: డిగ్రీ, బీటెక్ అర్హతలతో భారీగా కొలువులు.. ఈ జాబ్ వస్తే రూ.1,40,500 జీతం, డోంట్ మిస్

ALSO READ: DSSSB: పది అర్హతతో భారీగా ఉద్యోగాలు.. కాంపిటేషన్ తక్కువ, దరఖాస్తుకు ఇంకా ఒక్క రోజే..!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×