E-Paper
Advertisement

Home Minister Anitha: అనితకు బిగ్ రిలీఫ్.. ఎట్టకేలకు ఆ కేసు కొట్టివేత

Home Minister Anitha: అనితకు బిగ్ రిలీఫ్.. ఎట్టకేలకు ఆ కేసు కొట్టివేత
Advertisement

చెక్ బౌన్స్ కేసులో హైకోర్టులో ఊరట
పిటిషన్ కొట్టివేత
రాజీకి వచ్చిన ఇరువురూ
ఇరువురి సమ్మతితో పిటిషన్ కొట్టివేత
రూ.70 లక్షలు తీసుకున్న అనిత
తిరిగి ఇచ్చే క్రమంలో బౌన్స్ అయిన చెక్
2019 నుంచి కొనసాగుతున్న విచారణ

అమరావతి, స్వేచ్ఛ:

Advertisement

ఏపీ హోంశాఖ మంత్రి అనితకు బుధవారం హైకోర్టులో ఊరట లభించింది. ఆమెపై నమోదయిన చెక్ బౌన్స్ కేసు కొట్టివేసింది. తన వద్ద రూ.70 లక్షలు మంత్రి అనిత అప్పుగా తీసుకున్నారని అయితే 2015లో తాను ఆమెకు అప్పుగా ఇచ్చినట్లు వేగి శ్రీనివాసరావు తెలిపారు. కాగా 2018లో తాను తీసుకున్న రూ.70 లక్షలకు గానూ అనిత చెక్కును తనకు ఇచ్చారని నిధులు లేక ఆ చెక్కు బౌన్స్ అయిందని ఆరోపించారు శ్రీనివాసరావు. ఇందుకు సంబంధించి 2019లో విశాఖపట్నం ఏడవ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు శ్రీనివాసరావు. అప్పటినుంచి విచారణ జరుగుతుండగా రీసెంట్ గా ఈ చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి ఇద్దరూ రాజీ పడ్డారు.

రాజీకి వచ్చిన ఇరువురూ

Advertisement

ఈ కేసు ఏడో స్పెషల్ మేజిస్త్రేట్ కోర్టు పరిధిలో విచారణ జరిగింది. తాము ఇరువురం రాజీకి రావడంతో తనపై దాఖలు అయిన కేసును కొట్టేయాలని అనిత హైకోర్టుకు పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం అనితపై చెక్ బౌన్స్ కేసును కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×