E-Paper
Advertisement

Home Minister Anitha: అనితకు బిగ్ రిలీఫ్.. ఎట్టకేలకు ఆ కేసు కొట్టివేత

Home Minister Anitha: అనితకు బిగ్ రిలీఫ్.. ఎట్టకేలకు ఆ కేసు కొట్టివేత
Advertisement

చెక్ బౌన్స్ కేసులో హైకోర్టులో ఊరట
పిటిషన్ కొట్టివేత
రాజీకి వచ్చిన ఇరువురూ
ఇరువురి సమ్మతితో పిటిషన్ కొట్టివేత
రూ.70 లక్షలు తీసుకున్న అనిత
తిరిగి ఇచ్చే క్రమంలో బౌన్స్ అయిన చెక్
2019 నుంచి కొనసాగుతున్న విచారణ

అమరావతి, స్వేచ్ఛ:

Advertisement

ఏపీ హోంశాఖ మంత్రి అనితకు బుధవారం హైకోర్టులో ఊరట లభించింది. ఆమెపై నమోదయిన చెక్ బౌన్స్ కేసు కొట్టివేసింది. తన వద్ద రూ.70 లక్షలు మంత్రి అనిత అప్పుగా తీసుకున్నారని అయితే 2015లో తాను ఆమెకు అప్పుగా ఇచ్చినట్లు వేగి శ్రీనివాసరావు తెలిపారు. కాగా 2018లో తాను తీసుకున్న రూ.70 లక్షలకు గానూ అనిత చెక్కును తనకు ఇచ్చారని నిధులు లేక ఆ చెక్కు బౌన్స్ అయిందని ఆరోపించారు శ్రీనివాసరావు. ఇందుకు సంబంధించి 2019లో విశాఖపట్నం ఏడవ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు శ్రీనివాసరావు. అప్పటినుంచి విచారణ జరుగుతుండగా రీసెంట్ గా ఈ చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి ఇద్దరూ రాజీ పడ్డారు.

రాజీకి వచ్చిన ఇరువురూ

Advertisement

ఈ కేసు ఏడో స్పెషల్ మేజిస్త్రేట్ కోర్టు పరిధిలో విచారణ జరిగింది. తాము ఇరువురం రాజీకి రావడంతో తనపై దాఖలు అయిన కేసును కొట్టేయాలని అనిత హైకోర్టుకు పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం అనితపై చెక్ బౌన్స్ కేసును కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×