BigTV English
Advertisement

Kasibugga Templ: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఎలా జరిగిందంటే..

Kasibugga Templ: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఎలా జరిగిందంటే..


Kasibugga Temple : శ్రీకాకుళంలోని కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు ముఖ్య కారణం.. కార్తీక శుక్ల ఏకాదశి వైకుంఠవాసుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.. దీంతో ఆలయం మొత్తం కిక్కిరిసిపోయింది. అయితే భక్తులు మెట్లపై ఎక్కుతుండగా ఒకరికొకరు తోసుకోవడంతో ఒక్కసారిగా రెయిలింగ్ పడిపోయింది. దీంతో ఒకరిమీద ఒకరు పడి ఊపిరిఆడక మహిళ భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆలయ అధికారులు భక్తులకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు.


Related News

Stampede At Kasibugga: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా

Kasibugga Temple Stampade: కాశీబుగ్గ గుడిలో తొక్కిసలాట.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

Srikakulam: తీవ్ర విషాదం.. కాశీబుగ్గలో తొక్కిసలాట.. 12 మంది మృతి..

Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి.. ఐరాసలో అరుదైన గౌరవం

AP Politics: గీత దాటితే సస్పెండ్.. తిరువూరు పంచాయితీపై చంద్రబాబు సీరియస్

Kurnool Bus Accident: కర్నూల్ బస్సు ప్రమాదంపై దుష్పచారం.. 27 మందిపై కేసు నమోదు

Minister Atchannaidu: నువ్వేం మాజీ సీఎం.. జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్.. లెక్కలతో కౌంటర్

Big Stories

×