E-Paper
Advertisement

Kasibugga Templ: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఎలా జరిగిందంటే..

Kasibugga Templ: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఎలా జరిగిందంటే..
Advertisement

Kasibugga Temple : శ్రీకాకుళంలోని కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు ముఖ్య కారణం.. కార్తీక శుక్ల ఏకాదశి వైకుంఠవాసుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.. దీంతో ఆలయం మొత్తం కిక్కిరిసిపోయింది. అయితే భక్తులు మెట్లపై ఎక్కుతుండగా ఒకరికొకరు తోసుకోవడంతో ఒక్కసారిగా రెయిలింగ్ పడిపోయింది. దీంతో ఒకరిమీద ఒకరు పడి ఊపిరిఆడక మహిళ భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆలయ అధికారులు భక్తులకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×