E-Paper
Advertisement

Kasibugga Templ: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఎలా జరిగిందంటే..

Kasibugga Templ: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఎలా జరిగిందంటే..

Kasibugga Temple : శ్రీకాకుళంలోని కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు ముఖ్య కారణం.. కార్తీక శుక్ల ఏకాదశి వైకుంఠవాసుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.. దీంతో ఆలయం మొత్తం కిక్కిరిసిపోయింది. అయితే భక్తులు మెట్లపై ఎక్కుతుండగా ఒకరికొకరు తోసుకోవడంతో ఒక్కసారిగా రెయిలింగ్ పడిపోయింది. దీంతో ఒకరిమీద ఒకరు పడి ఊపిరిఆడక మహిళ భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆలయ అధికారులు భక్తులకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×