E-Paper
Advertisement

Kakinada : పేలిన గ్యాస్ సిలిండర్.. బోటులో మంటలు..

Kakinada : పేలిన గ్యాస్ సిలిండర్.. బోటులో మంటలు..
Advertisement

Kakinada boat incident(Latest news in Andhra Pradesh):

కాకినాడ తీరంలో సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్న ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో బోటులో మంటలు వ్యాపించాయి. దీంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో వారు చిక్కుకుపోయారు. ఆ సమయంలో వెంటనే కోస్ట్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగారు. 11 మంది మత్స్యకారులును రక్షించారు. వారిని సురక్షింగా మరో బోటులోకి ఎక్కించి ఒడ్డుకు చేర్చారు.

11 మంది మత్స్యకారులు బోటుపై వేటకు వెళ్లారు. నడి సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్నారు. కోస్ట్‌గార్డ్ సిబ్బంది సమయస్ఫూర్తితో వెళ్లి వారిని కాపాడారు. ఎటుపోవాలో అర్థంకాని పరిస్థితి. దిక్కుతోచని స్థితిలో పడిపోయిన మత్స్యకారులను కోస్ట్‌గార్డ్ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×