BigTV English
Advertisement

Nellore Road Accident : లారీని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి

Nellore Road Accident : లారీని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి

Road Accident in Nellore : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కావలి-ముసునూరు టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒక లారీని క్రాస్ చేయబోయిన కారు.. ముందు వెళ్తున్న మరో కారుని ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.


ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. మృతులు, క్షతగాత్రులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందినవారుగా గుర్తించారు. మృతులు జ్యోతి కల్యాణ, రాజి, కుమార్ లుగా గుర్తించారు. వీరంతా చెన్నైలో ఇమిటేషన్ గోల్డ్ కొనుగోలు చేసి.. తిరిగి కొయ్యలగూడెంకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.


Tags

Related News

Rain Alert: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

VSKP-MBNR Train: విశాఖ-మహబూబ్‌నగర్ రైలుకు తప్పిన ముప్పు.. మార్గ మధ్యలో నిలుపువేత, ఏం జరిగింది?

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Big Stories

×