E-Paper
Advertisement

Nellore Road Accident : లారీని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి

Nellore Road Accident : లారీని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి

Road Accident in Nellore : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కావలి-ముసునూరు టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒక లారీని క్రాస్ చేయబోయిన కారు.. ముందు వెళ్తున్న మరో కారుని ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. మృతులు, క్షతగాత్రులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందినవారుగా గుర్తించారు. మృతులు జ్యోతి కల్యాణ, రాజి, కుమార్ లుగా గుర్తించారు. వీరంతా చెన్నైలో ఇమిటేషన్ గోల్డ్ కొనుగోలు చేసి.. తిరిగి కొయ్యలగూడెంకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×