E-Paper
Advertisement

Chandrababu: ‘ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్’..

Chandrababu: ‘ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్’..
Advertisement
jagan video

Chandrababu: వైసీపీ ప్రభుత్వానికి నాలుగేళ్లు. మే 30. అధికారంలోకి వచ్చిన రోజు. పార్టీ శ్రేణులు ఘనంగా వేడుక చేసుకుంటున్నారు. సీఎం జగన్ దంపతులు అనాథ పిల్లలతో గడిపి ప్రత్యేకత చాటుకున్నారు. అధికార వైసీపీ ఇలా సంబురాలు చేసుకుంటుంటే.. ప్రతిపక్ష టీడీపీ జగన్ నాలుగేళ్ల పాలనపై విమర్శలతో మండిపడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్‌లో సెటైర్లు సంధించారు.

వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేతకు ఆదేశాలు ఇస్తూ.. ‘ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్’ అంటూ ఆనాడు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ వీడియోకు ప్రజావేదికను కూల్చేసే విజువల్స్‌ను జత చేర్చారు.

Advertisement

వైఎస్ జగన్ మొదట చెప్పిన తమ విధ్వంస విధానాన్నే వైసీపీ ప్రభుత్వం నిత్యం పాటిస్తోందంటూ కామెంట్ పెట్టారు. మొదటి రోజు ప్రజా వేదిక కూల్చివేత నిర్ణయంతో మొదలైన రాష్ట్ర విధ్వంసం.. నాలుగేళ్లు పూర్తి చేసుకుని 5వ ఏట అడుగు పెట్టింది.. అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×