E-Paper
Advertisement

Chandrababu: ‘ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్’..

Chandrababu: ‘ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్’..
Advertisement
jagan video

Chandrababu: వైసీపీ ప్రభుత్వానికి నాలుగేళ్లు. మే 30. అధికారంలోకి వచ్చిన రోజు. పార్టీ శ్రేణులు ఘనంగా వేడుక చేసుకుంటున్నారు. సీఎం జగన్ దంపతులు అనాథ పిల్లలతో గడిపి ప్రత్యేకత చాటుకున్నారు. అధికార వైసీపీ ఇలా సంబురాలు చేసుకుంటుంటే.. ప్రతిపక్ష టీడీపీ జగన్ నాలుగేళ్ల పాలనపై విమర్శలతో మండిపడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్‌లో సెటైర్లు సంధించారు.

వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేతకు ఆదేశాలు ఇస్తూ.. ‘ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్’ అంటూ ఆనాడు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ వీడియోకు ప్రజావేదికను కూల్చేసే విజువల్స్‌ను జత చేర్చారు.

Advertisement

వైఎస్ జగన్ మొదట చెప్పిన తమ విధ్వంస విధానాన్నే వైసీపీ ప్రభుత్వం నిత్యం పాటిస్తోందంటూ కామెంట్ పెట్టారు. మొదటి రోజు ప్రజా వేదిక కూల్చివేత నిర్ణయంతో మొదలైన రాష్ట్ర విధ్వంసం.. నాలుగేళ్లు పూర్తి చేసుకుని 5వ ఏట అడుగు పెట్టింది.. అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×