BigTV English
Advertisement

CM Jagan Mohan Reddy : కేసీఆర్ తో ఆ 45 నిమిషాలు ఏం మాట్లాడారు? విజయమ్మతో భేటీ అందుకేనా?

CM Jagan Mohan Reddy : ఏపీ సీఎం జగన్‌ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నెల 7వ తేదీన కేసీఆర్‌ ఇంట్లో కాలుజారి కిందపడ్డారు. దీంతో తుంటి ఎముక విరిగి యశోద ఆస్పత్రిలో చికిత్స తర్వాత.. నందినగర్‌లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ను పరామర్శించారు జగన్‌.

CM Jagan Mohan Reddy : కేసీఆర్ తో ఆ 45 నిమిషాలు ఏం మాట్లాడారు? విజయమ్మతో భేటీ అందుకేనా?

CM Jagan Mohan Reddy : ఏపీ సీఎం జగన్‌ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నెల 7వ తేదీన కేసీఆర్‌ ఇంట్లో కాలుజారి కిందపడ్డారు. దీంతో తుంటి ఎముక విరిగి యశోద ఆస్పత్రిలో చికిత్స తర్వాత.. నందినగర్‌లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ను పరామర్శించారు జగన్‌. ఏపీ నుంచి బేగంపేటకు చేరుకున్న ఆయనకు మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డితోపాటు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు స్వాగతం పలికారు.


అనంతరం నందినగర్‌కు చేరుకుని కేసీఆర్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా సుమారు 45 నిమిషాలపాటు వీరి భేటీ సాగింది. అయితే.. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రోజే కేసీఆర్‌ను జగన్‌ను కలవడం వెనుక పొలిటికల్‌ వ్యూహం ఏదో ఉందన్న టాక్‌ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కేసీఆర్ తో ఏ అంశాలు చర్చించారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఈ భేటీ అనంతరం సీఎం జగన్‌ లోటస్‌పాండ్‌కు వెళ్లారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్‌ లోటస్‌పాండ్‌కు వెళ్లడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.చెల్లెలు షర్మిల కాంగ్రెస్‌లో చేరడం,.. పొలిటికల్‌ వార్‌కు సిద్ధమైన సమయంలో తల్లి విజయమ్మను జగన్‌ కలవడం ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.


Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×