E-Paper
Advertisement

CM Jagan Mohan Reddy : కేసీఆర్ తో ఆ 45 నిమిషాలు ఏం మాట్లాడారు? విజయమ్మతో భేటీ అందుకేనా?

CM Jagan Mohan Reddy : ఏపీ సీఎం జగన్‌ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నెల 7వ తేదీన కేసీఆర్‌ ఇంట్లో కాలుజారి కిందపడ్డారు. దీంతో తుంటి ఎముక విరిగి యశోద ఆస్పత్రిలో చికిత్స తర్వాత.. నందినగర్‌లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ను పరామర్శించారు జగన్‌.

CM Jagan Mohan Reddy : కేసీఆర్ తో ఆ 45 నిమిషాలు ఏం మాట్లాడారు? విజయమ్మతో భేటీ అందుకేనా?
Advertisement

CM Jagan Mohan Reddy : ఏపీ సీఎం జగన్‌ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నెల 7వ తేదీన కేసీఆర్‌ ఇంట్లో కాలుజారి కిందపడ్డారు. దీంతో తుంటి ఎముక విరిగి యశోద ఆస్పత్రిలో చికిత్స తర్వాత.. నందినగర్‌లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ను పరామర్శించారు జగన్‌. ఏపీ నుంచి బేగంపేటకు చేరుకున్న ఆయనకు మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డితోపాటు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు స్వాగతం పలికారు.

అనంతరం నందినగర్‌కు చేరుకుని కేసీఆర్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా సుమారు 45 నిమిషాలపాటు వీరి భేటీ సాగింది. అయితే.. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రోజే కేసీఆర్‌ను జగన్‌ను కలవడం వెనుక పొలిటికల్‌ వ్యూహం ఏదో ఉందన్న టాక్‌ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కేసీఆర్ తో ఏ అంశాలు చర్చించారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.

Advertisement

ఈ భేటీ అనంతరం సీఎం జగన్‌ లోటస్‌పాండ్‌కు వెళ్లారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్‌ లోటస్‌పాండ్‌కు వెళ్లడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.చెల్లెలు షర్మిల కాంగ్రెస్‌లో చేరడం,.. పొలిటికల్‌ వార్‌కు సిద్ధమైన సమయంలో తల్లి విజయమ్మను జగన్‌ కలవడం ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Related News

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

Big Stories

Advertisement
×