E-Paper
Advertisement

Jagan: నాన్నను చూసి నేర్చుకున్నా.. ఇదే నా ఎకనామిక్స్‌.. ఇదే నా పాలిటిక్స్‌.. ఇట్లు మీ జగన్

Jagan: నాన్నను చూసి నేర్చుకున్నా.. ఇదే నా ఎకనామిక్స్‌.. ఇదే నా పాలిటిక్స్‌.. ఇట్లు మీ జగన్
Advertisement

Jagan: అసెంబ్లీలో సీఎం జగన్ స్పీచ్.. సంథింగ్ డిఫరెంట్‌గా సాగింది. రొటీన్ ప్రసంగాలకు భిన్నంగా ఉంది. ప్రభుత్వ పథకాలు, సంక్షేమం, విధానాలు, రాజకీయాల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. చివర్లో అదిరిపోయే డైలాగులు చేశారు. జగన్ ఏమన్నారంటే…

–నా నడక నేలమేద, నా ప్రయాణం సామాన్యులు, పేద వర్గాలతోనే..
–నా యుద్ధం.. పెత్తందార్లతోనే..
–నా లక్ష్యం.. పేదరిక నిర్మూలనే..
–ఇదే నా ఎకనామిక్స్‌.. ఇదే నా పాలిటిక్స్‌..
–ఇదే మా నాన్నను చూసి నేర్చుకున్న హిస్టరీ.. ఇవన్నీ కలిపితేనే మీ జగన్‌.

Advertisement

ఇదీ సీఎం జగన్మోహన్‌రెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలు. చాలా ప్రత్యేకంగా ఉన్నాయి ఆ డైలాగులు. పంచ్ పదాలు, ప్రాసల కోసం పాకులాడకుండా.. గుండె లోతుల్లోంచి వచ్చినట్టుగా అనిపించాయి. జగన్ శైలికి సరిగ్గా అతికినట్టు ఉన్నాయి. అవన్నీ తన తండ్రి వైఎస్సార్ నుంచి నేర్చుకున్నానని చెప్పడం హైలైట్.

–నాకు ఇండస్ట్రీ రంగం ఎంత ముఖ్యమో.. వ్యవసాయం అంతే ముఖ్యం.
–నాకు ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ముఖ్యమో.. అవ్వతాతలు కూడా అంతే ముఖ్యం.
–ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ ప్రభుత్వానికి ముఖ్యమే.
–గత ప్రభుత్వం గాల్లో నడిస్తే.. నేను నేలపై నడుస్తున్నా.
–కులం, మతం, ప్రాంతం, పార్టీని చూడకుండా పథకాలు అమలు చేశాం.
–నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు బాగున్నప్పుడే అభివృద్ధి.
–ఏపీ విధానాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి.
–ఆర్థిక నిపుణులే అధ్యయం చేసేలా ఆర్థిక వృద్ధి రేటు ఉంది.

Advertisement

అలా అలా సాగింది అసెంబ్లీలో జగన్ ప్రసంగం. మొత్తం 50 నిమిషాల పాటు తన పాలన గురించి సవివరంగా, లెక్కలతో సహా సభకు వివరించారు ముఖ్యమంత్రి. మొత్తం విషయాన్ని చివర్లో ఇలా కొన్ని వ్యాఖ్యలతో సమ్‌అప్ చేయడం బాగుందని ప్రశంసిస్తున్నారు వైసీపీ నేతలు, అభిమానులు.

Rajaiah : బోరున విలపించిన రాజయ్య.. కుట్రలు చేస్తున్నారని ఆవేదన..

Gold Price : గుడ్ న్యూస్.. బంగారం ధర ఎంత తగ్గిందంటే..?

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×