E-Paper
Advertisement

CM Jagan Stone Pelting Case: జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడికి బెయిల్..!

CM Jagan Stone Pelting Case: జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడికి బెయిల్..!

Jagan Stone Pelting Case Accused gets bail: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై గులకరాయి దాడి కేసులో నిందితుడు సతీశ్ కు బెయిల్ మంజూరయ్యింది. నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ విచారణకు సహకరించాలని సతీశ్ ను ఆదేశించింది. శని, ఆదివారాల్లో స్థానిక పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని కూడా ఆదేశించింది. ప్రస్తుతం సతీశ్ నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

అయితే, ఏపీలో ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా విజవాయడలో ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేస్తున్న క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో సీఎంపై దాడి చేశాడు. రాయి తగలడంతో జగన్ ఎడమకంటి కనుబొమ్మకు తీవ్ర గాయమయ్యింది.

Also Read: లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు.. త్వరలో రాజకీయాల్లోకి ఎన్టీఆర్..?

అదేవిధంగా సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి కూడా గాయం అయ్యింది. వెంటనే డాక్టర్లు బస్సులో ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తరువాత సీఎం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. సతీశ్ ఈ దాడికి పాల్పడ్డట్టుగా గుర్తించారు. ఈ నెల 18న సతీశ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×