E-Paper
Advertisement

Cyclone Michaung : దూసుకొస్తున్న తుపాను.. ఏపీలో భారీ వర్షాలు.. చెన్నై ఎయిర్ పోర్టు మూత..

Cyclone Michaung : దూసుకొస్తున్న తుపాను.. ఏపీలో భారీ వర్షాలు.. చెన్నై ఎయిర్ పోర్టు మూత..
Advertisement

Cyclone Michaung : ఏపీలో మిగ్‌జాం తుపాను ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నిజాంపట్నం హార్బర్‌లో పదో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం తీరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. హార్బర్‌ సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కోరారు. చినగంజాం, పల్లిపాలెం తీరం వెంబడి అలల తాకిడి పెరిగింది. చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భక్తులకు తాగునీరు అందించే జలాశయాలకు జలకళ వచ్చింది. పాపవినాశనం, కుమారధార, పసుపుధార, గోగర్భం, ఆకాశగంగ జలాశయాలు పూర్తిగా నిండాయి. తిరుమలలో 24 గంటల్లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Advertisement

అటు తమిళనాడులోనూ తుపాను తీవ్రత ఎక్కువగానే ఉంది. చెన్నై విమానాశ్రయంలో భారీగా వర్షపునీరు నిలిచిపోయింది. చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×