BigTV English

Rajamahendravaram : రుణాల పేరుతో ఐడీబీఐ బ్యాంకులో మోసం.. కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు..

Rajamahendravaram : రుణాల పేరుతో ఐడీబీఐ బ్యాంకులో మోసం.. కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు..
local news andhra pradesh

Rajamahendravaram News(Local news andhra Pradesh) :

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ఐడీబీఐ బ్యాంకులో జరిగిన రుణాల మోసం కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. సీబీఐ అధికారులు నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపటింది. నిందితులు.. రైతుల పేరుతో రుణాలు, ఉద్యోగం పేరుతో అమాయకుల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్ కార్డులను సేకరించారు. ఐడీబీఐ బ్యాంకులో కిసాన్ క్రెడిట్ కార్డులపై భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు.


ఈడీ విచారణలో దాదాపు రూ.311.50 కోట్లను నిందితులు వారి సొంత ఖాతాల్లోకి మళ్లంచినట్లు తేలింది. అక్రమంగా పొందిన రుణాలతో సొంత వ్యాపారాలు చేసినట్లు.. ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది నవంబరు 29న ఆంధ్రప్రదేశ్‌, తెంగాణలోని ఆరు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. నిందితులకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, కీలక పత్రాలు స్వాధినం చేసుకున్నారు. నిందితులకు చెందిన స్ధిర, చరాస్తులు సీజ్ చేశారు.


Related News

Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?

PM Modi AP Tour: ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి కర్నూలులో భారీ ర్యాలీ

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Chandrababu: చంద్రబాబు ముందు చూపు.. ఎమ్మెల్యేలపై ఆగ్రహం అందుకేనా?

Tirumala Brahmotsavam 2025: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు..

Big Stories

×