BigTV English

Rajamahendravaram : రుణాల పేరుతో ఐడీబీఐ బ్యాంకులో మోసం.. కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు..

Rajamahendravaram : రుణాల పేరుతో ఐడీబీఐ బ్యాంకులో మోసం.. కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు..
local news andhra pradesh

Rajamahendravaram News(Local news andhra Pradesh) :

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ఐడీబీఐ బ్యాంకులో జరిగిన రుణాల మోసం కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. సీబీఐ అధికారులు నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపటింది. నిందితులు.. రైతుల పేరుతో రుణాలు, ఉద్యోగం పేరుతో అమాయకుల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్ కార్డులను సేకరించారు. ఐడీబీఐ బ్యాంకులో కిసాన్ క్రెడిట్ కార్డులపై భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు.


ఈడీ విచారణలో దాదాపు రూ.311.50 కోట్లను నిందితులు వారి సొంత ఖాతాల్లోకి మళ్లంచినట్లు తేలింది. అక్రమంగా పొందిన రుణాలతో సొంత వ్యాపారాలు చేసినట్లు.. ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది నవంబరు 29న ఆంధ్రప్రదేశ్‌, తెంగాణలోని ఆరు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. నిందితులకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, కీలక పత్రాలు స్వాధినం చేసుకున్నారు. నిందితులకు చెందిన స్ధిర, చరాస్తులు సీజ్ చేశారు.


Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×