BigTV English
Advertisement

Fire accident : తీరంలో విషాదం.. బోటు ఫైర్.. వ్యక్తి సజీవదహనం..

Fire accident : కేంద్రపాలిత ప్రాంతం యానాంలొ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. యానాం శివారు ప్రాంతం అయిన దరియాలతిప్పలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Fire accident : తీరంలో విషాదం.. బోటు ఫైర్.. వ్యక్తి సజీవదహనం..

Fire accident : కేంద్రపాలిత ప్రాంతం యానాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. యానాం శివారు ప్రాంతం అయిన దరియాలతిప్ప తీరంలో లంగర్ వేసిఉన్న బోటులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు . అయితే అప్పటికే బోటు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి గురైన బోటు భైరవపాలెం నుంచి గౌతమి నది మీదగా దరియాలతిప్పకు వచ్చినట్టు గుర్తించారు. మంటల్లో చిక్కుకుని మరణించిన వ్యక్తిని గంగాద్రిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×