E-Paper
Advertisement

Fire accident : తీరంలో విషాదం.. బోటు ఫైర్.. వ్యక్తి సజీవదహనం..

Fire accident : కేంద్రపాలిత ప్రాంతం యానాంలొ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. యానాం శివారు ప్రాంతం అయిన దరియాలతిప్పలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Fire accident : తీరంలో విషాదం.. బోటు ఫైర్.. వ్యక్తి సజీవదహనం..

Fire accident : కేంద్రపాలిత ప్రాంతం యానాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. యానాం శివారు ప్రాంతం అయిన దరియాలతిప్ప తీరంలో లంగర్ వేసిఉన్న బోటులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు . అయితే అప్పటికే బోటు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి గురైన బోటు భైరవపాలెం నుంచి గౌతమి నది మీదగా దరియాలతిప్పకు వచ్చినట్టు గుర్తించారు. మంటల్లో చిక్కుకుని మరణించిన వ్యక్తిని గంగాద్రిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×