BigTV English
Advertisement

Road Accident: డివైడర్‌ను ఢీ కొట్టి.. స్పాట్లోనే ఇద్దరు..

Road Accident: డివైడర్‌ను ఢీ కొట్టి.. స్పాట్లోనే ఇద్దరు..


Road Accident:  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఓ బైక్ పై ముగ్గురు వ్యక్తులు జమ్మి చేడు ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచుసుకుంది. ఈ ప్రమాదంలో డివైడర్‌ను బలంగా ఢీ కొట్టి ఎగిరిపడడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికుల సమాచరంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని సమీసంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు నాగరాజు, నరేష్ గా గుర్తించారు. అత వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసుల తెలిపారు.  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Anantapur: RTC బస్సు ప్రమాదం.. పంట పొలాల్లోకి దూసుకెళ్లి..

Karimnagar: కరీంనగర్‌ జిల్లాలో కన్న కూతురిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు, ఎందుకంటే?

Car Accident: చేవేళ్లలో మరో ప్రమాదం.. మర్రి చెట్టును ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే ఐదుగురు..

UP Train Accident: యూపీలో ఘోరం.. ప్రయాణిికుల్ని ఢీ కొట్టిన రైలు.. స్పాట్లోనే ఆరుగురు

Cargo Plane: కుప్పకూలిన కార్గో విమానం.. స్పాట్ లో 11 మంది..

Road Accident: DTDC వ్యాన్, కారు ఢీ.. స్పాట్లోనే ఐదుగురు

Kushaiguda: డ్రంక్‌ & డ్రైవ్‌లో దొరికి.. PS ఎదుట పెట్రోల్ పోసుకొని..

Big Stories

×