E-Paper
Advertisement

Dokka Manikya Varaprasad: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా

Dokka Manikya Varaprasad: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
Advertisement

Dokka Manikya Varaprasad: ఎన్నికల వేళ రాష్ట్ర అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు.

గుంటూరులో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ పార్టీ సభ్యత్వంతో పాటుగా గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి కూడా డొక్కా రాజీనామా చేశారు.

Advertisement

డొక్కా మాణిక్య వరప్రసాద్ తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపారు. వైసీపీ అధిష్ఠానం తనకు టికెట్ కేటాయించకపోవడంతో ఆయన పార్టీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ తాడికొండ టికెట్ ఆశించారు కానీ ఆయనకు అధిష్ఠానం టికెట్ కేటాయించలేదు.

తాడికొండ టికెట్ ను వైసీపీ అధిష్ఠానం మాజీ మంత్రి మేకతోటి సుచరితకు కేటాయించింది. దీంతో గతకొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దురంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన ఏ పార్టీలో చేరుతారు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×