BigTV English

Tirumala : తిరుమల శ్రీవారికి కానుకగా బంగారు శంఖం.. ఎవరు ఇచ్చారంటే..?

Tirumala : తిరుమల శ్రీవారికి కానుకగా బంగారు శంఖం.. ఎవరు ఇచ్చారంటే..?

Tirumala latest news today in telugu(AP updates) :టీటీడీ పాలక మండలి సభ్యురాలు సుధా నారాయణమూర్తి దంపతులు శ్రీవారికి భారీ విరాళం అందించారు. శ్రీవారికి అభిషేకాలు నిర్వహించే సమయంలో వినియోగించేందుకు బంగారు శంఖం కానుకగా ఇచ్చారు. ఆదివారం శ్రీవారిని సుధా నారాయణమూర్తి దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.


ఆలయ ఈఓ ధర్మారెడ్డికి సుధా నారాయణమూర్తి దంపతులు బంగారు శంఖం అందించారు. ఈ శంఖాన్ని రెండు కేజీల బంగారంతో తయారు చేయించారు. శంఖం విలువ కోటిరూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలా భారీ బంగారం కానుక స్వామివారికి సమర్పించి సుధానారాయణమూర్తి దంపతులు తమ భక్తిని చాటుకున్నారు.


Related News

Power Bills: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు

Kadapa District: తాళి కట్టగానే వరుడికి మూడు కొరడా దెబ్బలు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?

Tirupati Ragging: తిరుపతి ర్యాగింగ్ ఘటనపై మంత్రి లోకేశ్ సీరియస్.. దర్యాప్తునకు ఆదేశం

Uppada Fishermen Issue: ఉప్పాడ మత్స్యకారుల సమస్యపై డిప్యూటీ సీఎం రంగంలోకి.. ఏం చేశారంటే?

Home Minister Anitha: అనకాపల్లిలో ఉద్రిక్తత.. అనిత కాన్వాయ్ పైకి.. దూసుకెళ్లిన మత్స్యకారులు

AP CM Chandrababu: అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన.. సీఎం చంద్రబాబు

Indrakeeladri Rush: కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి.. తిరుమల తరహాలో ఏర్పాట్లు.. నది స్నానాలపై నిషేధం

Mithun Reddy: బిగ్ రిలీఫ్.. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి బెయిల్

Big Stories

×