BigTV English

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..
Tirumala

Tirumala : కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. నిన్న 76 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు . ఈరోజు కంపార్ట్మెంట్ లు అన్నీ నిండిపోయి ఉన్నాయి. క్యూలైన్ల లో భారీగా భక్తులు వేచి ఉన్నారు. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్లో స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల పాటు పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.


మరోవైపు నడక మార్గంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారు. నిన్న శ్రీవారి పాదాల వద్ద 5000 టోకెన్లు గాను 3000 టోకెన్లు ఇచ్చారంటూ భక్తులు ఆందోళన కూడా చేసిన నేపథ్యం కనిపిస్తోంది. రిపబ్లిక్ డే తో పాటు శని, ఆదివారాలు వరుసగా రావడంతో భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగిందని ఆలయ అధికారులు అంటున్నారు. క్యూ లైన్ లో ఉన్న భక్తుల కోసం అన్నప్రసాదాలు నిరంతరం సరఫరా చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.


Related News

Power Bills: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు

Kadapa District: తాళి కట్టగానే వరుడికి మూడు కొరడా దెబ్బలు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?

Tirupati Ragging: తిరుపతి ర్యాగింగ్ ఘటనపై మంత్రి లోకేశ్ సీరియస్.. దర్యాప్తునకు ఆదేశం

Uppada Fishermen Issue: ఉప్పాడ మత్స్యకారుల సమస్యపై డిప్యూటీ సీఎం రంగంలోకి.. ఏం చేశారంటే?

Home Minister Anitha: అనకాపల్లిలో ఉద్రిక్తత.. అనిత కాన్వాయ్ పైకి.. దూసుకెళ్లిన మత్స్యకారులు

AP CM Chandrababu: అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన.. సీఎం చంద్రబాబు

Indrakeeladri Rush: కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి.. తిరుమల తరహాలో ఏర్పాట్లు.. నది స్నానాలపై నిషేధం

Mithun Reddy: బిగ్ రిలీఫ్.. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి బెయిల్

Big Stories

×