E-Paper
Advertisement

AP: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

AP: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
Advertisement

IAS Officers Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

  • గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్. నాగలక్ష్మి నియామకం
  • ప్రస్తుతం గుంటూరు కలెక్టర్‌గా ఉన్న వేణుగోపాల్ రెడ్డిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
  • విశాఖ జిల్లా కలెక్టర్‌గా ఉన్న మల్లికార్జునను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
  • విశాఖ జేసీకి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు
  • ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె. వెట్రిసెల్వి నియామకం
  • అల్లూరి జిల్లా కలెక్టర్‌ ఎం. విజయసునీత బదిలీ
  • అల్లూరి జిల్లా కలెక్టర్‌గా దినేష్ కుమార్ నియామకం
  • తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పి. ప్రశాంతి నియామకం
  • విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బి. ఆర్. అంబేడ్కర్ నియామకం
  • పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా సి. నాగరాణి నియామకం
  • చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా సుమిత్ కుమార్ నియామకం
  • ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా నియామకం
  • కర్నూలు జిల్లా కలెక్టర్‌గా రంజిత్ బాషా నియామకం
  • బాపట్ల కలెక్టర్‌గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు
  • కాకినాడ జిల్లా కలెక్టర్‌గా సగలి షణ్మోహన్ నియామకం
  • ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా జి. సృజన నియామకం
Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×