E-Paper
Advertisement

Vizag: వైజాగ్‌కు కొత్త కిరీటం: 300 రూపాయల టికెట్‌తో ఆకాశంలో నడిచే అనుభూతిని అందించనున్న స్కై వాక్ బ్రిడ్జ్

Vizag: వైజాగ్‌కు కొత్త కిరీటం: 300 రూపాయల టికెట్‌తో ఆకాశంలో నడిచే అనుభూతిని అందించనున్న స్కై వాక్ బ్రిడ్జ్

Vizag: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని కైలాసగిరిపై ఐకానిక్ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ నేడు ప్రారంభం అయింది. ఈ బ్రిడ్జ్‌ను ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్‌లు ప్రారంభించారు.

ఇది ఏడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ఇండియాలోనే అతిపెద్దది. ఈ బ్రిడ్జి 55 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో 1020 అడుగుల సముద్రపు ఎత్తులో నిర్మించారు. దీని కోసం జర్మన్ ఇంపోర్టెడ్ గాజు, బలమైన స్టీల్ స్ట్రక్చర్ ఉపయోగించారు. ఈ మెటీరియల్‌లు అధిక గాలి వేగాలు, వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రూపొందించారు. ఇది నేటి నుంచే ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఈ బ్రిడ్జికి నిర్వహణ సంస్థ ఒక్కొక్కరికి 300 టికెట్ ధరగా నిర్ణయించింది.

ఈ బ్రిడ్జుపై MP భారత్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు విశాఖ టూరిజానికి మైలురాయిగా నిలుస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని అన్నారు.

Also Read: ఓర్నాయనో.. బంగారం ధర రెండు లక్షలకు చేరువలో.. ఇక పసిడి ప్రియులకు రోల్డ్ గోల్డే దిక్కు.. 

ఈ పర్యాటక ప్రాంతం రాత్రి సమయంలో త్రివర్ణ లైటింగ్‌తో మెరుస్తూ ఉంటుంది, ఫోటోగ్రఫీకి అద్భుతమైన అవకాశాలు. కైలాసగిరికి రోప్‌వే, టాయ్ ట్రైన్, జిప్‌లైన్, స్కై సైక్లింగ్ వంటి ఇతర అట్రాక్షన్‌లు ఉన్నాయి. సంవత్సరానికి సగటున 3 లక్షల మంది సందర్శకులు కైలాస గిరిని సందర్శిస్తారు, ఈ బ్రిడ్జ్‌తో సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×