E-Paper
Advertisement

Vizag: వైజాగ్‌కు కొత్త కిరీటం: 300 రూపాయల టికెట్‌తో ఆకాశంలో నడిచే అనుభూతిని అందించనున్న స్కై వాక్ బ్రిడ్జ్

Vizag: వైజాగ్‌కు కొత్త కిరీటం: 300 రూపాయల టికెట్‌తో ఆకాశంలో నడిచే అనుభూతిని అందించనున్న స్కై వాక్ బ్రిడ్జ్
Advertisement

Vizag: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని కైలాసగిరిపై ఐకానిక్ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ నేడు ప్రారంభం అయింది. ఈ బ్రిడ్జ్‌ను ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్‌లు ప్రారంభించారు.

Advertisement

ఇది ఏడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ఇండియాలోనే అతిపెద్దది. ఈ బ్రిడ్జి 55 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో 1020 అడుగుల సముద్రపు ఎత్తులో నిర్మించారు. దీని కోసం జర్మన్ ఇంపోర్టెడ్ గాజు, బలమైన స్టీల్ స్ట్రక్చర్ ఉపయోగించారు. ఈ మెటీరియల్‌లు అధిక గాలి వేగాలు, వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రూపొందించారు. ఇది నేటి నుంచే ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఈ బ్రిడ్జికి నిర్వహణ సంస్థ ఒక్కొక్కరికి 300 టికెట్ ధరగా నిర్ణయించింది.

ఈ బ్రిడ్జుపై MP భారత్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు విశాఖ టూరిజానికి మైలురాయిగా నిలుస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని అన్నారు.

Advertisement

Also Read: ఓర్నాయనో.. బంగారం ధర రెండు లక్షలకు చేరువలో.. ఇక పసిడి ప్రియులకు రోల్డ్ గోల్డే దిక్కు.. 

ఈ పర్యాటక ప్రాంతం రాత్రి సమయంలో త్రివర్ణ లైటింగ్‌తో మెరుస్తూ ఉంటుంది, ఫోటోగ్రఫీకి అద్భుతమైన అవకాశాలు. కైలాసగిరికి రోప్‌వే, టాయ్ ట్రైన్, జిప్‌లైన్, స్కై సైక్లింగ్ వంటి ఇతర అట్రాక్షన్‌లు ఉన్నాయి. సంవత్సరానికి సగటున 3 లక్షల మంది సందర్శకులు కైలాస గిరిని సందర్శిస్తారు, ఈ బ్రిడ్జ్‌తో సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Related News

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

Big Stories

Advertisement
×