BigTV English
Advertisement

Janasena vs Ec on court: కోర్టు నిర్ణయం ఎటు? జనసేన గుర్తుపై క్లారిటీ వచ్చేనా?

Janasena vs Ec on court: కోర్టు నిర్ణయం ఎటు? జనసేన గుర్తుపై క్లారిటీ వచ్చేనా?

Janasena party latest news today(AP news live): ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు ముఖ్యంగా జనసేన పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. మారుతున్నాయి కూడా. ఇప్పటికే జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.


నామినేషన్లు పరిశీలన ముగియడంతో రేసులో ఉన్నమిగతా అభ్యర్థులకు ఎన్నికల అధికారులు జనసేన సింబల్‌ను కేటాయించడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. జనసేన పోటీ చేసే సీట్లతోపాటు దాదాపు 50 నియోజకవర్గాల్లో ఇతర అభ్యర్థులకు ఆ గుర్తును కేటాయించారు. దీంతో జనసేన పార్టీ అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. దీనిపై కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోలేదు.

పరిస్థితి గమనించిన జనసేన మంగళవారం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది. పొత్తుల్లో భాగంగా కొద్ది సీట్లకు తాము పోటీ చేస్తున్నట్లు అందులో ప్రస్తావించింది. మరోవైపు ఇదే అంశంలో తమ వాదనలు వినిపించేందుకు అనుబంధ పిటిషన్ వేసింది తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా గాజు గ్లాసు గుర్తును ఇతర అభ్యర్థులకు కేటాయించవద్దని అందులో పేర్కొంది. న్యాయస్థానం నిర్ణయం ఎలా ఉండబోతోందన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.


మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాలను జనసేన అన్వేషిస్తోంది. ఈ క్రమంలో ఈవీఎంల్లో తమ పార్టీ నెంబర్ ఎంతో చెబుతూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తోంది.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×