E-Paper
Advertisement

Kadapa : విజృంభిస్తున్న విషజ్వరాలు.. పట్టించుకోని వైద్య సిబ్బంది

Kadapa : విజృంభిస్తున్న విషజ్వరాలు.. పట్టించుకోని వైద్య సిబ్బంది
Advertisement

Kadapa : కడప జిల్లా సిద్దవటం మండలం పాత టక్కోలి గ్రామంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. రెక్కాడితే కాని డొక్కాడని అనేక మంది ప్రయివేటు ఆస్పత్రి ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం పరీక్షలకే రూ.20 వేలు ఖర్చయిపోయిందని.. ప్రభుత్వ వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించి తమను ఆదుకోవాలని రోగులు కోరుతున్నారు.

ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకొని ఆ బిల్లులు భరించే స్తోమత లేదని.. తమని ఆదుకోవాలని రోగులు కోరుతున్నారు. కొందరు ఆర్ఎంపీ డాక్టర్ సాయంతో ఇంట్లోనే చికిత్స చేయించుకుంటున్నారు.

Advertisement

మరికొందరు పూర్తిగా మంచానికి పరిమితమై ఆదుకొనే హస్తాల కోసం ఎదురుచూస్తున్నారు. రోజురోజుకి ఈ విష జ్వరాలు గ్రామంలో పెరిగిపోవడం పలువురిని ఆందోళనకు గురిచేస్తుంది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సామాన్య ప్రజలు ప్రాణాలు గాల్లో వేలాడుతున్నాయి.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×