E-Paper
Advertisement

Kadapa : విజృంభిస్తున్న విషజ్వరాలు.. పట్టించుకోని వైద్య సిబ్బంది

Kadapa : విజృంభిస్తున్న విషజ్వరాలు.. పట్టించుకోని వైద్య సిబ్బంది

Kadapa : కడప జిల్లా సిద్దవటం మండలం పాత టక్కోలి గ్రామంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. రెక్కాడితే కాని డొక్కాడని అనేక మంది ప్రయివేటు ఆస్పత్రి ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం పరీక్షలకే రూ.20 వేలు ఖర్చయిపోయిందని.. ప్రభుత్వ వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించి తమను ఆదుకోవాలని రోగులు కోరుతున్నారు.

ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకొని ఆ బిల్లులు భరించే స్తోమత లేదని.. తమని ఆదుకోవాలని రోగులు కోరుతున్నారు. కొందరు ఆర్ఎంపీ డాక్టర్ సాయంతో ఇంట్లోనే చికిత్స చేయించుకుంటున్నారు.

మరికొందరు పూర్తిగా మంచానికి పరిమితమై ఆదుకొనే హస్తాల కోసం ఎదురుచూస్తున్నారు. రోజురోజుకి ఈ విష జ్వరాలు గ్రామంలో పెరిగిపోవడం పలువురిని ఆందోళనకు గురిచేస్తుంది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సామాన్య ప్రజలు ప్రాణాలు గాల్లో వేలాడుతున్నాయి.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×