BigTV English
Advertisement

AP : ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 5 రోజుల పనిదినాలు మరో ఏడాది పొడిగింపు..

AP : ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 5 రోజుల పనిదినాలు మరో ఏడాది పొడిగింపు..

AP latest news: అమరావతి రాజధాని ప్రాంత పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పనిదినాలపై కీలక నిర్ణయం తీసుకుంది.


వారానికి 5 వర్కింగ్ డేస్ విధానాన్ని మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విధుల సమయం ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

మరోవైపు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటిని పరిష్కరించే చర్యలు చేపట్టింది. ప్రతి నెలా మూడో శుక్రవారం ఫిర్యాదుల పరిష్కార దినం చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఉద్యోగులు ఇచ్చే ఫిర్యాదులు, వినతులను జగనన్నకు చెబుదాం పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, విభాగాధిపతులు ఆదేశాలు జారీ చేశారు.


Related News

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Big Stories

×