BigTV English

AP : ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 5 రోజుల పనిదినాలు మరో ఏడాది పొడిగింపు..

AP : ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 5 రోజుల పనిదినాలు మరో ఏడాది పొడిగింపు..

AP latest news: అమరావతి రాజధాని ప్రాంత పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పనిదినాలపై కీలక నిర్ణయం తీసుకుంది.


వారానికి 5 వర్కింగ్ డేస్ విధానాన్ని మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విధుల సమయం ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

మరోవైపు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటిని పరిష్కరించే చర్యలు చేపట్టింది. ప్రతి నెలా మూడో శుక్రవారం ఫిర్యాదుల పరిష్కార దినం చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఉద్యోగులు ఇచ్చే ఫిర్యాదులు, వినతులను జగనన్నకు చెబుదాం పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, విభాగాధిపతులు ఆదేశాలు జారీ చేశారు.


Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×