E-Paper
Advertisement

Shirdi: షిర్డిలో మంత్రి లోకేష్ దంపతులు, ఉదయం బాబా దర్శనం, కాకడ హారతికి హాజరు

Shirdi: షిర్డిలో మంత్రి లోకేష్ దంపతులు, ఉదయం బాబా దర్శనం, కాకడ హారతికి హాజరు
Advertisement

Shirdi: ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రహ్మణితో కలిసి ఆదివారం పుణ్యక్షేత్రం షిర్డీ వెళ్లారు. సోమవారం ఉదయం షిర్డీ సాయిబాబాని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కాకడ హారతిలో లోకేష్ దంపతులు పాల్గొన్నారు.

Advertisement

షిర్డిలో మంత్రి లోకేష్ దంపతులు

Advertisement

ఆదివారం మంత్రి నారా లోకేష్ సతీ సమేతంగా  షిర్డీ వెళ్లారు. సోమవారం ఉదయం సాయి సన్నిధిలో నిర్వహించే కాకడ హారతిలో లోకేష్- బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం షిర్డీకి చేరుకున్న లోకేష్ దంపతులకు కోపర్గావ్ ఎమ్మెల్యే, శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాజీ చైర్మన్ అశుతోష్ ఆకాశరావు కాలే, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడారు. 

షిర్డీలో సాయి బాబా ఆలయంలో సూర్యోదయానికి ముంద4. 30 గంటలకు మొదటిది కాకడ హారతి ఇస్తారు. రోజులో బాబా నిద్రలేచిన తర్వాత చేసే ప్రార్ధన ఇది. ఈ దర్శనం కోసం చాలామంది భక్తులు ఎగబడతారు. సరిగ్గా సోమవారం దయం కాకడ హారతి లోకేష్ దంపతులు సాయిబాబాని దర్శించుకున్నారు. అక్కడి తెలుగువారితో ఫోటోలు దిగారు. 

ఉదయం బాబా దర్శనం, కాకడ హారతికి హాజరు

పూజారులు ఆయనకు ప్రసాదాలు అందజేశారు. బాబా ఆలయంలో వివిధ ప్రాంతాలను సందర్శించారు. ముఖ్యమైన వాటి గురించి ఆలయ అధికారులు వివరించారు. ఉన్నట్లుండి మంత్రి లోకేష్ పుణ్యక్షేత్రాల దర్శనం వెనుక ఏమైనా విశేషం ఉందా అంటూ ఆరా తీస్తున్నారు.  లోకేష్ టూర్‌లో మంత్రి లోకేశ్ వెంట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఉన్నారు.

ALSO READ:  మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×