BigTV English

Michaung Affects Crops | తుఫాను దెబ్బకు భారీ పంట నష్టం

Michaung Affects Crops | మిచౌంత్(మిగ్‌జాం) తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా రైతాంగం కుదేలైంది. తుఫాను కారణంగా వర్షం, భారీగా వచీచిన గాలుల కారణంగా భారీ మొత్తంలో వరి పంట నాశనమైంది. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షంలో తడిసిన ధాన్యానికి మొలకలెత్తాయి.

Michaung Affects Crops | తుఫాను దెబ్బకు భారీ పంట నష్టం

Michaung Affects Crops | మిచౌంత్(మిగ్‌జాం) తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా రైతాంగం కుదేలైంది. తుఫాను కారణంగా వర్షం, భారీగా వచీచిన గాలుల కారణంగా భారీ మొత్తంలో వరి పంట నాశనమైంది. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షంలో తడిసిన ధాన్యానికి మొలకలెత్తాయి.


పంట కోసి నూర్పిలు చేస్తే ఖర్చులు కూడా రావని జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదిలేక కష్టపడి పండించిన పంటను ట్రాక్టర్లతో దమ్ము చేస్తున్నారు. మోపిదేవి మండలం కప్తానుపాలెంలో ఒక రైతు గంటా సుబ్బారావు ఆవేదనతో ఆరు ఎకరాల పంటను దమ్ము చేయించాడు. చెమటోడ్చి పండించిన పంటను ట్రాక్టర్‌తో తొక్కించేయడం చాలా బాధగా అనిపిస్తోందని రైతు వాపోయాడు.

ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థను నిర్లక్ష్యం చేసిన కారణంగానే ఇంత నష్టం జరిగిందని.. అందువల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించి నష్ట పరిహారం చెల్లించాలని రైతు సుబ్బారావు డిమాండ్ చేస్తున్నారు.


Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×