BigTV English
Advertisement

Thalliki Vandanam: ఎంతమంది పిల్లలున్నా.. వాళ్లందరికీ ‘తల్లికి వందనం’ ఇస్తాం: లోకేశ్

Thalliki Vandanam: ఎంతమంది పిల్లలున్నా.. వాళ్లందరికీ ‘తల్లికి వందనం’ ఇస్తాం: లోకేశ్

Minister Nara Lokesh Comments on Thalliki Vandanam: తల్లికి వందన పథకంపై శాసనమండలిలో మంత్రి లోకేశ్ స్పందించారు. ఆ పథకానికి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నామని చెప్పారు. సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఎంతమంది పిల్లలున్నా వారందరికీ తల్లికి వందనం ఇస్తామంటూ మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ బడుల విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామంటూ లోకేశ్ తెలియజేశారు. గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రభుత్వ బడుల్లో 72 వేల మంది విద్యార్థులు తగ్గారంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాల్లోని మంచి విధానాలపై అధ్యయనం చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలో మంచి విధానాలను అమలు చేస్తామంటూ ఆయన పేర్కొన్నారు.


Related News

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Big Stories

×