BigTV English

Nandyala : కిటికీపై ఇరుక్కుపోయిన దొంగ.. 6 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్..

Nandyala : కిటికీపై ఇరుక్కుపోయిన దొంగ.. 6 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్..
Nandyala


Nandyal news telugu(AP updates) : చోరీకి వెళ్లిన ఓ దొంగ తప్పించుకునే క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. నంద్యాలలోని సాయిబాలాజీ హాస్పిటల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పాణ్యంలోని చెంచుకాలనీకి చెందిన అంజి.. సాయిబాలాజీ హాస్పిటల్ లో చోరికి ప్లాన్ చేశాడు.

అనుకున్నట్టే తెల్లవారుజామున చోరీ చేసేందుకు ఆసుపత్రి పైకి ఎక్కాడు. ఆసుపత్రిపైనే ఉన్న తన ఇంట్లో నుంచి డాక్టర్ బయటికి రావడంతో.. దొంగ భయపడిపోయాడు. తప్పించుకునే క్రమంలో 5వ ఫ్లోర్ కిటికీ పైకప్పుపై దాక్కున్నాడు.


కిటికీ పైనే ఇరుక్కుపోయాడు ఆ దొంగ. పైకి ఎక్కేందుకు వీలుకాక.. కిందకు దిగేందుకు ఆధారం లేకపోవడంతో.. ప్రాణభయంతో అక్కడే ఉండిపోయాడు. ఇది గమనించిన డాక్టర్.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. అగ్నిమాపక బృందం సాయంతో 6 గంటలు శ్రమించి దొంగను రక్షించి అదుపులోకి తీసుకున్నారు.

Related News

TTD Vs Sakshi: టీటీడీ వర్సెస్ సాక్షి.. గెలుపెవరిది?

Amaravati Capital: అమరావతి మునిగిందంటూ ప్రచారం.. నారాయణ నష్టనివారణ చర్యలకు ఫలితం ఉంటుందా?

Duvvada Srinivas: ఎమ్మెల్యే కూన రవికుమార్-సౌమ్య ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్, సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ

Aruna Arrest: పోలీసుల అదుపులో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ, ఉలిక్కిపడిన అధికారులు, నేతలు

Amaravati Crda office: అమరావతి సీఆర్డీఏ ఆఫీసు.. కళ్లు చెదిరేలా లోపల దృశ్యాలు

Bhogapuram Airport: వేగంగా భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు.. మహానాడుకు ముందే రాకపోకలు, బీచ్ కారిడార్‌పై ఫోకస్

Big Stories

×