BigTV English
Advertisement

Nandyala : కిటికీపై ఇరుక్కుపోయిన దొంగ.. 6 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్..

Nandyala : కిటికీపై ఇరుక్కుపోయిన దొంగ.. 6 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్..
Nandyala


Nandyal news telugu(AP updates) : చోరీకి వెళ్లిన ఓ దొంగ తప్పించుకునే క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. నంద్యాలలోని సాయిబాలాజీ హాస్పిటల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పాణ్యంలోని చెంచుకాలనీకి చెందిన అంజి.. సాయిబాలాజీ హాస్పిటల్ లో చోరికి ప్లాన్ చేశాడు.

అనుకున్నట్టే తెల్లవారుజామున చోరీ చేసేందుకు ఆసుపత్రి పైకి ఎక్కాడు. ఆసుపత్రిపైనే ఉన్న తన ఇంట్లో నుంచి డాక్టర్ బయటికి రావడంతో.. దొంగ భయపడిపోయాడు. తప్పించుకునే క్రమంలో 5వ ఫ్లోర్ కిటికీ పైకప్పుపై దాక్కున్నాడు.


కిటికీ పైనే ఇరుక్కుపోయాడు ఆ దొంగ. పైకి ఎక్కేందుకు వీలుకాక.. కిందకు దిగేందుకు ఆధారం లేకపోవడంతో.. ప్రాణభయంతో అక్కడే ఉండిపోయాడు. ఇది గమనించిన డాక్టర్.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. అగ్నిమాపక బృందం సాయంతో 6 గంటలు శ్రమించి దొంగను రక్షించి అదుపులోకి తీసుకున్నారు.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×