E-Paper
Advertisement

Nara Bhuvaneshwari : విశాఖలో భువనేశ్వరి పర్యటన.. మృతుల కుటుంబాలకు భరోసా…

Nara Bhuvaneshwari : విశాఖలో భువనేశ్వరి పర్యటన.. మృతుల కుటుంబాలకు భరోసా…
Advertisement

Nara Bhuvaneshwari : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి శుక్రవారం విశాఖ నగరంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఉదయం 10 గంటలకు భువనేశ్వరి నోవాటెల్‌ హోటల్‌ నుంచి బయలుదేరారు. ప్రభుత్వం అకారణంగా చంద్రబాబునాయుడిని అరెస్టు చేసి జైలులో పెట్టడాన్ని తట్టుకోలేక మృతి చెందిన టీడీపీ కార్యకర్త కనకరాజు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.

కనకరాజు కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల ఆర్థికసాయం అందించారు. పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలను పలకరించారు. నిజం గెలవాలి యాత్రలో భువనేశ్వరి వెంట ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత , కార్యకర్తలు పాల్గొన్నారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×