E-Paper
Advertisement

New Year Celebrations: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

New Year Celebrations: మరికొద్ది గంటల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్ చెప్పింది.

New Year Celebrations: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్
Advertisement

New Year Celebrations: మరికొద్ది గంటల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్ చెప్పింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం ప్రియుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ డిసెంబర్ 31 నుంచి జనవరి 1వ తేది రాత్రి 11 వరకు వైన్ షాపుల పనివేళలు పొడిగిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.

ఈ ఉత్వర్వులతో మందుబాబులు నూతన సంవత్సరానికి గ్రాండ్ గా వెల్‌కమ్ చెప్పేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే బార్లు, పబ్బుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి.

Advertisement

ఇదిలా ఉంటే ప్రభుత్వ అనుమతితో నడిచే అన్ని ఈవెంట్స్‌కు ఈ రెండు రోజుల పాటు రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఉత్సాహం మరింత రెట్టింపు అయింది. ఇక మందేస్తూ, చిందేస్తూ కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పేందుకు మందుబాబులు ఫుల్ జోష్ మీద ఉన్నారు.

Tags

Related News

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం ప్రకటన, ఏపీ రాజకీయాల్లో…

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

Big Stories

Advertisement
×