E-Paper
Advertisement

Tirumala : తప్పించుకున్న మరో చిరుత.. ట్రాప్ నుంచి జంప్..

Tirumala : తప్పించుకున్న మరో చిరుత.. ట్రాప్ నుంచి జంప్..

Tirumala : తిరుమల నడక మార్గంలో చిరుతల సంచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఆపరేషన్‌ చిరుత చేపట్టింది. మంగళవారం రాత్రి చిరుత బోనులో చిక్కినట్టే చిక్కి మిస్సైంది. అలాగే ఓ ఎలుగుబంటి కూడా తప్పించుకుంది. చిరుత, ఎలుగుబంటిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాదాపు 100 మంది సిబ్బంది ఈ ఆపరేషన్ ను అటవీ ప్రాంతంలో చేపట్టారు. అయితే ట్రాప్‌ నుంచి చిరుత, ఎలుగుబంటి తప్పించుకున్నాయి.

చిరుత బోన్‌కు సమీపంలోనికి వచ్చింది. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే చివరి క్షణంలో వెనక్కి వెళ్లింది. మరోవైపు ఎలుగుబంటికి మత్తు ఇచ్చారు. దానిని ట్రాప్‌ చేసేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నించారు. కానీ వెలుగుబంటి తప్పించుకుంది. అక్కడ అటవీప్రాంతంలోనికి వెళ్లిపోయింది.

చిరుత, ఎలుగుబంటిని పట్టుకుంటే అలపిరి నడక మార్గంలో భక్తుల్లో భయాలు తొలుగుతాయని టీటీడీ భావిస్తోంది. వన్య మృగాల నుంచి ప్రమాదం తప్పుతుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. చిరుత, ఎలుగుబంటి ఎలాగైనా పట్టుకునేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×