E-Paper
Advertisement

Tirumala : తప్పించుకున్న మరో చిరుత.. ట్రాప్ నుంచి జంప్..

Tirumala : తప్పించుకున్న మరో చిరుత.. ట్రాప్ నుంచి జంప్..
Advertisement

Tirumala : తిరుమల నడక మార్గంలో చిరుతల సంచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఆపరేషన్‌ చిరుత చేపట్టింది. మంగళవారం రాత్రి చిరుత బోనులో చిక్కినట్టే చిక్కి మిస్సైంది. అలాగే ఓ ఎలుగుబంటి కూడా తప్పించుకుంది. చిరుత, ఎలుగుబంటిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాదాపు 100 మంది సిబ్బంది ఈ ఆపరేషన్ ను అటవీ ప్రాంతంలో చేపట్టారు. అయితే ట్రాప్‌ నుంచి చిరుత, ఎలుగుబంటి తప్పించుకున్నాయి.

చిరుత బోన్‌కు సమీపంలోనికి వచ్చింది. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే చివరి క్షణంలో వెనక్కి వెళ్లింది. మరోవైపు ఎలుగుబంటికి మత్తు ఇచ్చారు. దానిని ట్రాప్‌ చేసేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నించారు. కానీ వెలుగుబంటి తప్పించుకుంది. అక్కడ అటవీప్రాంతంలోనికి వెళ్లిపోయింది.

Advertisement

చిరుత, ఎలుగుబంటిని పట్టుకుంటే అలపిరి నడక మార్గంలో భక్తుల్లో భయాలు తొలుగుతాయని టీటీడీ భావిస్తోంది. వన్య మృగాల నుంచి ప్రమాదం తప్పుతుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. చిరుత, ఎలుగుబంటి ఎలాగైనా పట్టుకునేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×