E-Paper
Advertisement

Tirumala : తప్పించుకున్న మరో చిరుత.. ట్రాప్ నుంచి జంప్..

Tirumala : తప్పించుకున్న మరో చిరుత.. ట్రాప్ నుంచి జంప్..
Advertisement

Tirumala : తిరుమల నడక మార్గంలో చిరుతల సంచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఆపరేషన్‌ చిరుత చేపట్టింది. మంగళవారం రాత్రి చిరుత బోనులో చిక్కినట్టే చిక్కి మిస్సైంది. అలాగే ఓ ఎలుగుబంటి కూడా తప్పించుకుంది. చిరుత, ఎలుగుబంటిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాదాపు 100 మంది సిబ్బంది ఈ ఆపరేషన్ ను అటవీ ప్రాంతంలో చేపట్టారు. అయితే ట్రాప్‌ నుంచి చిరుత, ఎలుగుబంటి తప్పించుకున్నాయి.

చిరుత బోన్‌కు సమీపంలోనికి వచ్చింది. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే చివరి క్షణంలో వెనక్కి వెళ్లింది. మరోవైపు ఎలుగుబంటికి మత్తు ఇచ్చారు. దానిని ట్రాప్‌ చేసేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నించారు. కానీ వెలుగుబంటి తప్పించుకుంది. అక్కడ అటవీప్రాంతంలోనికి వెళ్లిపోయింది.

Advertisement

చిరుత, ఎలుగుబంటిని పట్టుకుంటే అలపిరి నడక మార్గంలో భక్తుల్లో భయాలు తొలుగుతాయని టీటీడీ భావిస్తోంది. వన్య మృగాల నుంచి ప్రమాదం తప్పుతుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. చిరుత, ఎలుగుబంటి ఎలాగైనా పట్టుకునేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

Related News

బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!

ఏపీ మెగా డీఎస్పీలో ప్రకంపనలు.. జనసేన-బీజేపీల సైలెంట్ వెనుక స్టాండ్ ఏంటి?

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

Big Stories

Advertisement
×