BigTV English
Tension in Tadipatri: తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరెస్ట్

Tension in Tadipatri: తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరెస్ట్

Tension in Tadipatri: ఆయన తగ్గడు.. ఈయన నెగ్గడు అన్నట్టు తయారైంది తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిస్థితి. జేసీ ప్రభాకరరెడ్డి ఇచ్చిన అల్టిమేంటంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని సొంత ఇంట్లో అడుపెట్ట లేకపోతున్నారు. తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించినా.. శాంతిభద్రతల సమస్యతో పోలీసులు ఆయన్ని అనుమతించలేదు. ఇవాళ ఉదయం పెద్దారెడ్డి పోలీసులకు తెలియకుండా తాడిపత్రికి వచ్చినట్లు సమాచారం. అటు జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా తాడిపత్రిలోని ఇంట్లోనే ఉన్నారు. నేతలిద్దరూ ఊళ్లోనే ఉండటంతో ఏం […]

Kakinada News: ప్లకార్డుల ఎఫెక్ట్, పవన్ కల్యాణ్ సీరియస్, 48 గంటల్లోనే కేసు చేధించిన పోలీసులు
Tirumala News: టీటీడీ కొత్త ఆలోచన.. భక్తులకు తీపికబురు, సర్వదర్శనం భక్తుల మాటేమిటి?
Visakhapatnam rain alert: ఉత్తర బంగాళాఖాతం మళ్లీ అలజడి.. విశాఖతో పాటు ఆ జిల్లాలలో దంచుడే ఇక!
Modi village tourism: మోడీ అనే ఊరు ఉందా? ఇక్కడి స్పెషాలిటీ తెలిస్తే.. అస్సలు ఆగలేరు!
AP free bus for women: ఏపీలో ఫ్రీ బస్.. గొడవలు లేకుండా చేసేందుకు.. ఆ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం!
AP Industrial Development: ఏపీలోని ఆ జిల్లాలకు మంచిరోజులు.. అక్కడి వారికి పెద్ద పండగే!
Visakhapatnam: విశాఖ లో వాటర్ బంద్.. అల్లాడుతున్న నగర వాసులు
Kodali Nani: ఆ స్పీడ్ లేదు, ఆ ఫైర్ లేదు.. గుడివాడలో కొడాలి సైలెంట్ ఎంట్రీ
Rains : అతి భారీ వర్షాలు.. బయటకు రాకండి.. ఎటూ వెళ్లకండి.. వెదర్ అలర్ట్
AP : రూ.8 కోట్లు.. గోల్డ్ వ్యాన్ బోల్తా.. స్థానికులు ఏం చేశారంటే..
AP : పెళ్లి కూతురుపై రేప్ అటెంప్ట్.. వీడియో రికార్డ్ చేస్తుండగా..
Tirumala News: తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ.. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు
Andhra Pradesh: ఏపీ వైపు పారిశ్రామికవేత్తల చూపు.. భూముల కేటాయింపు, రేపో మాపో శంకుస్థాపనలు!

Andhra Pradesh: ఏపీ వైపు పారిశ్రామికవేత్తల చూపు.. భూముల కేటాయింపు, రేపో మాపో శంకుస్థాపనలు!

Andhra Pradesh: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ నేపథ్యంలో వివిధ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే పనిలోపడ్డాయి. ఈ జాబితాలో రిలయన్స్, పతంజలి సంస్థలు ముందు ఉన్నాయి. ప్రస్తుతం ఆ రెండు కంపెనీలు భూములు పరిశీలించే పనిలోపడ్డాయి. అంతా అనుకున్నట్లు జరిగితే శ్రావణమాసంలో శంకుస్థాపనలు జరగడం ఖాయమని అంటున్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పెట్టుబడుదారులను ఆకర్షిస్తోంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను అందించేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో […]

Big Stories

×