E-Paper
Advertisement
Amaravati: ప్రజల కంటే అమరావతికే ప్రయార్టీ.. కష్టాలు పట్టించుకోకుంటే గుణపాఠం తప్పదని షర్మిల హెచ్చరిక

Amaravati: ప్రజల కంటే అమరావతికే ప్రయార్టీ.. కష్టాలు పట్టించుకోకుంటే గుణపాఠం తప్పదని షర్మిల హెచ్చరిక

Amaravati: ఏపీలో కూటమి సర్కార్‌పై మరోసారి మండిపడ్డారు కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఇంధన కొరతతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోందని ఆరోపించారు. ప్రజల కష్టాల కన్నా అమరావతి పనులకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్‌ను గుణపాఠం తప్పదన్న వైఎస్ షర్మిల ఏపీ చంద్రబాబు సర్కార్‌పై ధ్వజమెత్తారు కాంగ్రెస్ చీఫ్ షర్మిల. నాలుగైదు రోజులుగా ఇంధన కొరత ప్రజలను వెంటాడుతోంది. ఫలితంగా […]

ఏపీ పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. 600కు 599 మార్కులు సాధించిన విశాఖ విద్యార్థి!
కదంతొక్కిన అంబటి.. నా కుక్క కూడా భయపడదంటూ.. లోకేశ్‌కు మాస్ వార్నింగ్!
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. ఆల్ రికార్డ్స్ బ్రేక్!
నేడే ఏపీ పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్స్ కోసం విద్యార్థుల ఉత్కంఠ!
Peacock Spider: నల్లమల అడవుల్లో అరుదైన పీకాక్ సాలీడు.. తూర్పు కనుమలకు పరిమితం, ఏపీ ప్రభుత్వం ఫోకస్
చంద్రబాబుకు మెగలోమేనియా అనే వ్యాధి ఉంది.. భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో ఇంధన కష్టాలకు ఫుల్ స్టాప్.. వాహనదారులకు భారీ ఊరట!
అయ్యన్న అరాచకాలపై వైసీపీ సమరభేరి.. విశాఖ రాజకీయాల్లో పెను సంచలనం!

అయ్యన్న అరాచకాలపై వైసీపీ సమరభేరి.. విశాఖ రాజకీయాల్లో పెను సంచలనం!

YSRCP Leaders: విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయ్యన్నపాత్రుడు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అయ్యన్నపాత్రుడు ఒక కొత్త ‘విష సంస్కృతిని’ ప్రవేశపెట్టారని వారు ఆరోపించారు. కేకే రాజు కామెంట్స్.. కేకే రాజు మాట్లాడుతూ.. కోర్టు తీర్పులకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్లిన తమపై భౌతిక దాడులకు పాల్పడటం దారుణమన్నారు. రౌడీలు, […]

వైఎస్ వివేకా కేసు.. భాస్కర్ రెడ్డికి పూర్తిస్థాయి బెయిల్ – మారనున్న పులివెందుల రాజకీయాలు!
గూగుల్ క్రెడిట్ జగన్‌దే.. చంద్రబాబుకు కేకే రాజు బహిరంగ సవాల్!
మాజీ ఎమ్మెల్యేకు పరోక్షంగా చురకలు.. కార్యకర్తలకు సీఎం చంద్రబాబు హితవు, ఓ పార్టీని వెంటాడున్న ఓసీడీ

మాజీ ఎమ్మెల్యేకు పరోక్షంగా చురకలు.. కార్యకర్తలకు సీఎం చంద్రబాబు హితవు, ఓ పార్టీని వెంటాడున్న ఓసీడీ

Amaravati: అధికారం ఉందని ఎవరైనా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరేనని తేల్చేశారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు. ప్రజలు తమను వాచ్ చేస్తున్నారని, వేసే అడుగు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫ్లెక్సీలు, కుర్చీలు, ఫోటోల దగ్గర చిన్నపాటి కలహాలు రావడానికి వీల్లేదన్నారు. ఇలాంటివి చాలా సార్లు చూస్తున్నానని, అందుకే మళ్ళీ మళ్లీ చెప్పాల్సి వస్తుందన్నారు. మీ ప్రవర్తనను దిగువస్థాయి వారికి నేర్చించాలన్నారు. తప్పు చేస్తే మీడియాలో హెడ్‌లైన్స్ వస్తున్నాయని అన్నారు. ఈ విషయాలను గుర్తు పెట్టకుని అడుగులు […]

జగన్ మాజీ సీపీఆర్‌ఓ శ్రీహరి మళ్లీ కష్టాలు.. బెంగుళూరులో అరెస్ట్, ఏపీకి తరలించిన కుప్పం పోలీసులు

జగన్ మాజీ సీపీఆర్‌ఓ శ్రీహరి మళ్లీ కష్టాలు.. బెంగుళూరులో అరెస్ట్, ఏపీకి తరలించిన కుప్పం పోలీసులు

Bengaluru: వైసీపీ మీడియా కార్యదర్శి శ్రీహరికి కష్టాలు తప్పలేదా? సుప్రీంకోర్టు పిటిషన్ తోసిపుచ్చిన తర్వాత ఏపీ నుంచి బెంగుళూరు ఎందుకు వెళ్లారు? అక్కడి నుంచి ఎస్కేప్ కావాలని భావిస్తున్నారా? ముందుగానే కుప్పం పోలీసులు ఆయన్ని పసిగట్టారా? బుధవారం హైకోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వస్తుందా? ఇవే ప్రశ్నలు వైసీపీ నేతలను వెంటాడుతున్నాయి. జగన్ మాజీ సీపీఆర్‌ఓ శ్రీహరి మళ్లీ కష్టాలు వైసీపీ మీడియా కార్యదర్శి పూడి శ్రీహరిని ఇవాళ కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని బెంగుళూరులో […]

తెలుగుదేశం పార్టీలో సరికొత్త అధ్యాయం.. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న నారా లోకేశ్

తెలుగుదేశం పార్టీలో సరికొత్త అధ్యాయం.. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న నారా లోకేశ్

Nara Lokesh: తెలుగుదేశం పార్టీ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం నేడు బుధవారం ఆవిష్కృతం కానుంది. ఎన్టీఆర్ భవన్‌లో ఉదయం 9 గంటలకు జరగనున్న ఈ ప్రమాణస్వీకార వేడుకలో, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా యువనేత, మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో జరగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరుకానున్నారు. యువ నాయకత్వానికి పట్టాభిషేకం చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో, లోకేష్‌కు […]

Big Stories

Advertisement
×