E-Paper
Advertisement
విజయసాయిరెడ్డి లీక్స్.. చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విసుర్లు, డ్వాక్రా సంఘాల మాటేంటి?

విజయసాయిరెడ్డి లీక్స్.. చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విసుర్లు, డ్వాక్రా సంఘాల మాటేంటి?

Amaravati: కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు‌ వైసీపీ అధినేత జగన్. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు సర్కార్ విస్మరించిందని ఆరోపించారు. వడ్డీ రాయితీ పథకాన్ని నిలిపి వేసి మహిళా సంఘాలను నిర్వీర్యం చేస్తోందంటూ దుయ్యబట్టారు. పన్ను ఆదాయ వృద్ధి పడిపోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక మాంద్యం వైపు ఏపీ అడుగులు-జగన్ చంద్రబాబు ప్రభుత్వం మోసంపై ఎక్స్‌ వేదికగా రియాక్ట్ అయ్యారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై […]

ధర్మవరం సభలో పూనకాలు.. పవన్ పాటకు మంత్రి సత్యకుమార్ యాదవ్ మాస్ స్టెప్పులు!
తాగి బండెక్కితే కేసులు పెట్టొద్దు.. పోలీసులకు ఏలూరు ఎంపీ వింత రిక్వెస్ట్!
తల్లికి వందనం పథకం.. నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు క్లారిటీ, ఒక్కసారి చెక్ చేసుకోండి
Vijayawada: సాయికృష్ణ కేసులో కీలక విషయాలు.. పోలీసు కస్టడీలో మృతి, మృతదేహం మాటేంటి?
సాయిబాబాపై ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు.. నేనూ ఆయన భక్తుడినే అంటూ..
సీఐ కాపునే, బాధితుడు కాపు కులస్తుడే.. పవన్‌పై నోరుపారేసుకుంటే సహించం: సీఎం

సీఐ కాపునే, బాధితుడు కాపు కులస్తుడే.. పవన్‌పై నోరుపారేసుకుంటే సహించం: సీఎం

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి సరికొత్త వెలుగులు వచ్చాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జొన్నగిరి గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్టాత్మక బంగారం శుద్ధి కర్మాగారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్లాంట్ ప్రారంభంతో ఏపీ ఖనిజ సంపద రంగంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైనట్లయింది. రెండో యూనిట్‌కు శంకుస్థాపన.. ప్రాసెసింగ్ పరిశీలన కేవలం ప్లాంట్‌ను ప్రారంభించడమే […]

సాయికృష్ణ అదృశ్యం కేసు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సీఐ నాగరాజు, న్యాయస్థానం ముందుకు
రాయలసీమలో బంగారం అమ్మకం, జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు..  మరో యూనిట్‌కు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా

రాయలసీమలో బంగారం అమ్మకం, జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు.. మరో యూనిట్‌కు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా

Jonnagiri Gold Mine: దేశంలో బంగారు గనుల పేరు చెప్పగానే కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గుర్తుకొస్తాయి. ఈ ప్లాంట్‌పై తెరకెక్కించిన  సినిమాలు బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్ అయ్యాయి. ఆ ప్లాంట్ మూతపడిన తర్వాత దేశీయంగా పసిడి ఉత్పత్తి జీరోకి చేరింది. తాజాగా రాయలసీమ స్వర్ణగిరి‌గా మారబోతోంది. కేజీఎఫ్ తర్వాత దేశంలో జేజీఎఫ్‌(జొన్నగిరి గోల్డ్ మైన్స్)ని ఇవాళ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. రాయలసీమలో బంగారం అమ్మకం.. జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు ప్రారంభం విజయనగరం సామ్రాజ్యంలో వజ్రాలను కొనుగోలుకు […]

ఏపీని కుదిపేస్తున్న బిగ్గెస్ట్ స్కామ్.. ఏకంగా రూ.350 కోట్లు? ఈడీకి లేఖ రాసిన మాజీ ఎంపీ
పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు కార్మికులు మృతి, ఘటన ఎలా జరిగింది?
నా రాజాను వదిలేయండి.. పోలీసు స్టేషన్ ఎదుట.. దివ్వెల మాధురి రచ్చ రచ్చ!
చేసిందంతా చేసి.. విజయసాయిరెడ్డికి ‘ఆర్థిక కష్టాలు’,  ఆ రిపోర్ట్ ఆందోళనకరం

చేసిందంతా చేసి.. విజయసాయిరెడ్డికి ‘ఆర్థిక కష్టాలు’, ఆ రిపోర్ట్ ఆందోళనకరం

Amaravati: వైసీపీ ఎగ్జిట్ నేత విజయసాయిరెడ్డి మరోసారి వార్తల్లోకి వచ్చేశారు. తన గురించి ప్రజలు మరిచి పోతారేమోనని భావించారో, తాను ఉన్నానని అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నారు వీఎస్ఆర్. వైసీపీ ప్రభుత్వంలో చేసిందంతా చేసి చంద్రబాబు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే పనిలో పడ్డారు. ఇంతకీ ఆయన సలహాలు ఇస్తున్నారా? లేకుంటే ఈ విధంగా చేయాలని వైసీపీ హైకమాండ్‌కు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? కాగ్ నివేదికపై విజయసాయిరెడ్డి ప్రస్తావన సమయం, సందర్భం, కేంద్రం రిపోర్టులు పట్టుకుని యాక్టివ్ అవుతున్నారు వైసీపీ […]

సాయికృష్ణ అదృశ్యం కేసు కొత్త మలుపు.. సిఐ నాగరాజుని అరెస్ట్ చేయవద్దని ఆందోళన, ప్రభుత్వం సిట్ ఏర్పాటు

Big Stories

Advertisement
×