E-Paper
Advertisement
మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో పేర్ని నానిని అడ్డుకున్న సిబ్బంది.. ఆసుపత్రిలో కూడా రాజకీయాలా అంటూ ఆగ్ర‌హం
హర్షవీణపై రాడ్లతో దాడి.. జ‌న‌సేన నేత‌ల‌పై కేసు న‌మోదు
రైల్వేకోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడి!
సైకో కాస్త కమెడియన్ అయిపోయారు.. జగన్‌పై మంత్రి అనిత సంచలన విమర్శలు
అమరావతికి శాశ్వత చట్టబద్ధత.. రైతుల త్యాగాలకు దక్కిన విజయం: సీఎం చంద్రబాబు
కృష్ణా నది ఒడ్డున రాజధానిని నిర్మిస్తున్నాం.. ఇక అభివృద్ధిలో దూసుకుపోవడమే: రామ్మోహన్ నాయుడు

కృష్ణా నది ఒడ్డున రాజధానిని నిర్మిస్తున్నాం.. ఇక అభివృద్ధిలో దూసుకుపోవడమే: రామ్మోహన్ నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో.. రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిందని పార్లమెంట్ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నదని గుర్తు చేశారు. ఆ సమయంలో నవ్యాంధ్రకు ఒక గుర్తింపును తెచ్చేలా కృష్ణా నది ఒడ్డున అమరావతిని అద్భుతమైన రాజధానిగా నిర్మించాలని సంకల్పించినట్లు వెల్లడించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని […]

మావిగన్ అసలు అర్థం.. మామిడిపంటకు వచ్చే తెగులట.. జగన్ మళ్లీ బుక్కయ్యారా..?
అమరావతికి పార్లమెంటు ఆమోదం.. పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్..
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో ట్విస్ట్.. టీడీపీ ఆఫీసులో ప్రత్యక్షమైన హర్షవీణ

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో ట్విస్ట్.. టీడీపీ ఆఫీసులో ప్రత్యక్షమైన హర్షవీణ

Arava Sridhar: రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ ముసురుకుంటున్న వివాదాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా శ్రీధర్‌పై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న బాధితురాలు హర్షవీణ, ఒక్కసారిగా టీడీపీ కార్యాలయంలో ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశమైంది. ఈ హఠాత్పరిణామంతో నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సామాన్యుల నుంచి రాజకీయ విశ్లేషకుల వరకు అందరూ ఇప్పుడు ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. ప్రజాదర్బార్‌లో బాధితురాలి మొర రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్’ వేదికగా హర్షవీణ […]

తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. విశాఖకు భారీ LPG నౌక.. గ్యాస్ కష్టాల నుంచి ఊరట
మోదీతో లోకేష్ భేటీ.. అమరావతి చట్టబద్ధత కృతజ్ఞతలు,  భుజం తట్టి ప్రోత్సహించిన ప్రధాని

మోదీతో లోకేష్ భేటీ.. అమరావతి చట్టబద్ధత కృతజ్ఞతలు, భుజం తట్టి ప్రోత్సహించిన ప్రధాని

Minister Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లుకు ఆమోద ముద్ర వేసినందుకు ప్రధాని నరేంద్రమోదీకి మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఉదయం ఢిల్లీలో ఎన్డీయే ఎంపీలతో కలిసి ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి శాలువా కప్పి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. మోదీతో లోకేష్ భేటీ.. అమరావతి చట్టబద్ధత కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయసభల్లో కేంద్రం ఏపీ పునర్విభజన బిల్లు పెట్టింది. ఆ […]

JAGAN : అమరావతిపై వెనక్కి తగ్గిన జగన్?.. అందుకోసమేనా?
మావిగన్ మామయ్య.. ఇలా దొరికావు ఏంటయ్యా.. ఇలాంటి రోస్టింగ్ ఎప్పుడూ చూడలే!
అమరావతికి పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్.. లోక్‌సభ తర్వాత నేడు రాజ్యసభ ముందుకు కీలక బిల్లు!

Big Stories

Advertisement
×