E-Paper
Advertisement
Nagababu MLC: నాలుగు గోడల మధ్యే నలిగిపోతున్న బాల్యం.. విద్యార్థులను రక్షించాలని నాగబాబు పిలుపు

Nagababu MLC: నాలుగు గోడల మధ్యే నలిగిపోతున్న బాల్యం.. విద్యార్థులను రక్షించాలని నాగబాబు పిలుపు

Nagababu MLC: ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలి వేదిక‌గా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేటి విద్యా వ్యవస్థలో కార్పొరేట్ విద్యా సంస్థలు కేవలం చదువుకే ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల శారీరక వికాసాన్ని విస్మరిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. నాలుగు గోడల మధ్య బందీలుగా మారి కేవలం పుస్తకాలతోనే కాలం గడుపుతున్న చిన్నారులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆటలు వ్యాయామాలు లేకపోవడం […]

Tirumala Laddu: వైజాగ్‌లో తిరుపతి లడ్డూ కల్తీపై రౌండ టేబుల్ సమావేశం.. ఎవరెవరు పాల్గొన్నారంటే..?
CMA Chandrababu: ఐదు పంచాయతీల వాపస్.. తిరుమలలో స్థలం, సీఎం చంద్రబాబు ముందు తుమ్మల ప్రతిపాదనలు

CMA Chandrababu: ఐదు పంచాయతీల వాపస్.. తిరుమలలో స్థలం, సీఎం చంద్రబాబు ముందు తుమ్మల ప్రతిపాదనలు

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు చిక్కుముడి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన భౌగోళిక, పరిపాలనా సమస్యలను మంత్రి వివరించారు. విభజన సమయంలో ఏపీలో కలిసిన ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. ఈ […]

Bear Attacks: రైల్వేకోడూరులో ఎలుగుబంట్ల బీభత్సం.. జనంపై దాడులు.. ప్రాణభయంతో వణుకుతున్న గ్రామాలు!

Bear Attacks: రైల్వేకోడూరులో ఎలుగుబంట్ల బీభత్సం.. జనంపై దాడులు.. ప్రాణభయంతో వణుకుతున్న గ్రామాలు!

Bear Attacks: కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో గత వారం రోజులుగా ఎలుగుబంట్ల సంచారం స్థానిక ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా ఓబులవారిపల్లె, రైల్వేకోడూరు మండలాల్లో రెండు ఎలుగుబంట్లు తిరుగుతూ జనాలపై దాడులకు తెగబడుతుండటంతో అటవీ ప్రాంత గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వారం రోజుల క్రితం వై.కోట, బాల్రెడ్డిపల్లె గ్రామాల్లో ఎలుగుబంట్లు మొదటిసారిగా ప్రత్యక్షమయ్యాయి. ఈ క్రమంలో బాల్రెడ్డిపల్లెకు చెందిన అమర్నాథ్ రెడ్డి అనే యువకుడిపై ఒక ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసి […]

Kova Bun: ఆకివీడులో ‘కోవా బన్’ రగడ.. నడిరోడ్డుపై వ్యాపారి కాలర్ పట్టుకున్నబీజేపీ నేత వీరంగం!
Tirumala Tickets: తిరుమల భక్తులకు అలెర్ట్… మే నెల శ్రీవారి దర్శన భాగ్యం.. కోటాల విడుదల తేదీలు ఇవే!
AP News: మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోనే ఉండను! రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన సవాల్
Lakshminarayana: రాజకీయాలకు లక్ష్మీనారాయణ  గుడ్ బై? మ‌ళ్లీ ఉద్యోగంలోకి..!
Bill Gates in Amaravati: అమరావతి ఐటీ హబ్ కావాల్సిందే! ఆర్టీజీఎస్‌ను చూసి బిల్ గేట్స్ ఏమన్నారంటే?
Andhra Pradesh: ఏపీలో బిల్ గేట్స్ పర్యటన.. మైక్రోసాఫ్ట్ దిగ్గజం రాక వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Andhra Pradesh: ఏపీలో బిల్ గేట్స్ పర్యటన.. మైక్రోసాఫ్ట్ దిగ్గజం రాక వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Andhra Pradesh: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రముఖ దాత బిల్ గేట్స్ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉదయం 8.15 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనస్వాగతం లభించనుంది. ఐటీ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి రాకతో అమరావతి పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. ఈ పర్యటన ప్రధానంగా రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానం పెంపుదల, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించనుంది. విమానాశ్రయం నుండి నేరుగా 8.45 […]

Tadapatla Ratnabai: మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి కన్నుమూత.. గిరిజన రాజకీయాల్లో తీరని లోటు!

Tadapatla Ratnabai: మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి కన్నుమూత.. గిరిజన రాజకీయాల్లో తీరని లోటు!

Tadapatla Ratnabai: కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు(ఎంపీ) తడపట్ల రత్నాబాయి (79) ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, రంపచోడవరంలోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆదివారం రాత్రి ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె భర్త సత్యనారాయణ గతంలో పీసీసీ సభ్యులుగా పనిచేశారు. రత్నాబాయికి ఇద్దరు కుమారులు ఉన్నారు. […]

Pawan Kalyan: జనసేన బలోపేతం దిశగా అడుగులు.. రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన డిప్యూటీ సీఎం
Mahashivratri Celebrations 2026: దక్షిణ కాశిలో భక్తజన సంద్రం.. శ్రీకాళహస్తిలో ప్రశాంతంగా మహాశివరాత్రి దర్శనాలు!

Mahashivratri Celebrations 2026: దక్షిణ కాశిలో భక్తజన సంద్రం.. శ్రీకాళహస్తిలో ప్రశాంతంగా మహాశివరాత్రి దర్శనాలు!

Mahashivratri Celebrations 2026: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ కాశిగా పేరొందిన శ్రీకాళహస్తిలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజామున రెండు గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభం కావడంతో వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటివరకు సుమారు 60 వేల మందికి పైగా భక్తులు జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి 11:30 గంటల సమయానికి ఈ సంఖ్య లక్షన్నరకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుమల తరహాలో క్యూలైన్ల నిర్వహణ […]

Srisailam Online Pooja Booking:  మహాశివుని చెంతకు చేరలేకున్నారా? మీ గోత్రనామాలతో శ్రీశైల క్షేత్రంలో పరోక్ష పూజలు జరిపించుకోండిలా!

Srisailam Online Pooja Booking: మహాశివుని చెంతకు చేరలేకున్నారా? మీ గోత్రనామాలతో శ్రీశైల క్షేత్రంలో పరోక్ష పూజలు జరిపించుకోండిలా!

Srisailam Online Pooja Booking: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా క్షేత్రంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలు చోటుచేసుకోనున్నాయి. ఆ రోజు సాయంత్రం నందివాహనంపై స్వామివారి ప్రభోత్సవం, అర్ధరాత్రి వేళ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే లింగోద్భవకాల మహన్యాస పూర్వక రుద్రాభిషేకం భక్తులకు కనువిందు చేయనున్నాయి. వీటికి తోడుగా, శ్రీశైలంలో మాత్రమే కనిపించే అరుదైన పాగాలంకరణ, శ్రీ […]

Big Stories

×