E-Paper
Advertisement
Amaravati: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. వర్క్ ఫ్రం హోమ్ విధానంపై సీఎం చంద్రబాబు కసరత్తు
కృష్ణమ్మ కంట కన్నీరు.. అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్.. తెలుగు రాష్ట్రాలకు తప్పని జలగండం?

కృష్ణమ్మ కంట కన్నీరు.. అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్.. తెలుగు రాష్ట్రాలకు తప్పని జలగండం?

Water Crisis: తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలకు వెన్నెముకగా నిలిచే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు  ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. వేసవి తీవ్రత పెరగకముందే జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటుతుండటం అటు రైతాంగాన్ని, ఇటు సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఎగువ నుంచి ఇన్ ఫ్లో తగ్గడంతో ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరువవుతున్నాయి. శ్రీశైలంలో కనిపిస్తున్న ‘లోతు’పాట్లు శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా […]

ఆదివారం పెట్రోల్ బంకులు బంద్? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలో నిజమెంత? క్లారిటీ ఇదే!
మోదీ పిలుపుతో యూపీ, గుజరాత్, ఆ తర్వాత ఏపీ..  సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో వాహనాల కుదింపు
ఏపీలో స్థానిక ఎన్నికల హంగామా, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష, సెప్టెంబర్‌లో నోటిఫికేషన్!

ఏపీలో స్థానిక ఎన్నికల హంగామా, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష, సెప్టెంబర్‌లో నోటిఫికేషన్!

Amaravati: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలు కానుందా? నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతోంది? సమ్మర్ తర్వాత అవకాశాలు ఉన్నాయా? దీనిపై ఈసీ వర్గాలు ఏమంటున్నాయి? సెప్టెంబర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా? ఈ ఎన్నికలు నేతలకు అగ్నిపరీక్షగా మారనుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీలో స్థానిక ఎన్నికల హంగామా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు ప్రారంభించింది ఎన్నికల సంఘం. ఇప్పుడున్న పాలక వర్గాల పదవీకాలం ముగిసింది. దీంతో అమరాతిలో ఉన్నతాధికారులతో సమీక్ష […]

శ్రీవాణి టికెట్ల వ్యవహారం.. సాఫ్ట్‌వేర్‌‌తో ఆ పని కానిచ్చేశారు, ఒక్కో టికెట్ మూడు వేల పైమాటే

శ్రీవాణి టికెట్ల వ్యవహారం.. సాఫ్ట్‌వేర్‌‌తో ఆ పని కానిచ్చేశారు, ఒక్కో టికెట్ మూడు వేల పైమాటే

Tirumala News: తిరుమల కలియుగ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. అయినా దర్శనానికి టికెట్లు దొరక్క చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మరికొందరు శ్రీవాణి టికెట్లు తీసుకుని దర్శనం చేస్తుంటారు. టెక్నాలజీని ఉపయోగించుకుని కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో టీటీడీ విజిలెన్స్‌ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. శ్రీవాణి టికెట్ల వ్యవహారం..  ఓ ట్రావెల్ ఏజెన్సీ అక్రమ దందా తిరుమలలో దర్శనం టికెట్ల వ్యవహారంలో […]

చిత్తూరులో గంగమ్మ జాతర కోలాహలం.. భక్తిశ్రద్ధలతో తొలిపూజలో పాల్గొన్న సీకే బాబు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు

చిత్తూరులో గంగమ్మ జాతర కోలాహలం.. భక్తిశ్రద్ధలతో తొలిపూజలో పాల్గొన్న సీకే బాబు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు

Gangamma Jatara: చిత్తూరు ప్రజల ఇలవేల్పు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం తెల్లవారుజామున అత్యంత వైభవంగా మొదలైంది. ఈ చారిత్రాత్మక వేడుకల్లో భాగంగా నిర్వహించిన తొలి పూజా కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజలతో జాతర ఉత్సాహం నగరం అంతటా వ్యాపించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కుటుంబ సభ్యులు హాజరై, అమ్మవారికి ప్రత్యేక హారతులు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. రాజకీయ […]

గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం.. రైల్వే సిగ్నల్స్ వ్యవస్థ ట్యాంపరింగ్ ప్లాన్, పరారీలో దుండగులు
మోదీ సంస్కరణల వాది.. దేశానికి సరైన నాయకుడు..  ప్రధానిపై బాబు ప్రశంసల జల్లు
జగన్‌తోనే నా ప్రయాణం.. నన్ను పార్టీకి దూరం చేయాలనుకుంటే, యాంకర్ శ్యామల సంచలనం
విజయసాయిరెడ్డి కొత్త పలుకులు.. మూడో ప్రత్యామ్నాయం, విశ్వసనీయ పార్టీ కావాల్సిందేనని వ్యాఖ్య

విజయసాయిరెడ్డి కొత్త పలుకులు.. మూడో ప్రత్యామ్నాయం, విశ్వసనీయ పార్టీ కావాల్సిందేనని వ్యాఖ్య

Vijay Sai Reddy: వైసీపీ బహిష్కృత నేత విజయసాయిరెడ్డి వార్తల్లోకి వచ్చేశారు. జూన్‌లో ఆయన రాజకీయ పార్టీ పెడుతున్నారా? కొత్తగా పొలిటికల్ రీఎంట్రీ ఇస్తున్నారా? ఈ విషయంలో ఆయన గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు. కాకపోతే ఏపీలో మూడో ప్రత్యామ్నాయం పార్టీ కావాల్సిందేనని మనసులోని మాట బయటపెట్టారు. విజయసాయిరెడ్డి కొత్త పలుకులు ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్రానికి బలమైన మూడో ప్రత్యామ్నాయం అవసరమని కుండ బద్దలు కొట్టేశారు. రాష్ట్ర రాజకీయాలు […]

CBN : మరోసారి చంద్రబాబు సాయం తీసుకోనున్న మోడీ!
ఏపీ నీటి ప్రయోజనాలపై చంద్రబాబు పోరాటం.. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ!

ఏపీ నీటి ప్రయోజనాలపై చంద్రబాబు పోరాటం.. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించారు. సోమవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సుదీర్ఘంగా సమావేశమైన ఆయన.. పోలవరం సహా రాష్ట్రంలోని పలు ప్రధాన ప్రాజెక్టుల పురోగతికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించామని.. దీనికి కేంద్ర జలశక్తి శాఖ పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పనుల […]

ప్రేమకు కులం ‘వెలి’.. నవదంపతులకు ఊరి బహిష్కరణ.. మానవత్వం మంటగలిసిన వేళ!

Big Stories

Advertisement
×