E-Paper
Advertisement
Ex MP Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు బిగ్ షాక్.. పోక్సో కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్
Aviation Embraer: యూనిట్ కోసం ఎంబ్రేర్ చూపు.. భోగాపురంపై పరిశీలన, గేమ్‌ఛేంజర్ కాబోతుందా?

Aviation Embraer: యూనిట్ కోసం ఎంబ్రేర్ చూపు.. భోగాపురంపై పరిశీలన, గేమ్‌ఛేంజర్ కాబోతుందా?

Aviation Embraer: దేశంలోని భోగాపురం ఎయిర్‌పోర్టు గేమ్ ఛేంజర్‌గా మారుతుందా? ఏరో సిటీ ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయా? ప్రపంచంలో విమానాల తయారీ కంపెనీ ఎంబ్రేర్ చూపు ఇండియాపై పడిందా? భోగాపురంతోపాటు ధోలేరా ప్రాంతాన్ని ఎంచుకోనుందా? ఏదో ఒకటి ఫైనల్ కానుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. యూనిట్ ఏర్పాటుకు ఎంబ్రేర్ కంపెనీ చూపు బ్రెజిలియన్ ఏవియేషన్ దిగ్గజం ఎంబ్రేర్ కంపెనీ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. వాణిజ్య విమానాల విభాగంలో అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేయాలని […]

YS Jagan Mohan Reddy: పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త హత్యపై జగన్ ఫైర్.. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఆగ్రహం!
Konaseema prabhala utsavam: కోనసీమలో సంక్రాంతి ప్రభల ఉత్సవాలు, తరలివస్తున్న ప్రజలు
YSRCP: సంక్రాంతి ముసుగులో ‘కేసినో’ దందా.. కోడిపందేల బరిలో ఘర్షణలపై వైసీపీ ఫైర్!

YSRCP: సంక్రాంతి ముసుగులో ‘కేసినో’ దందా.. కోడిపందేల బరిలో ఘర్షణలపై వైసీపీ ఫైర్!

YSRCP: కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాల ముసుగులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం పందెం రాయుళ్లకు వత్తాసు పలుకుతోందని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో నిర్వహిస్తున్న కోడిపందేల బరి వద్ద ఇరువర్గాలు బాహాబాహీకి దిగడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. కోడిపందేలతో పాటు పేకాట శిబిరాలు విచ్చలవిడిగా నడుస్తున్నాయని, సంక్రాంతి ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా జూదం రాజ్యమేలుతోందని పార్టీ […]

Swarnandhra 2047: ఏపీని ‘నాలెడ్జ్ హబ్’గా మారుస్తాం: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు!

Swarnandhra 2047: ఏపీని ‘నాలెడ్జ్ హబ్’గా మారుస్తాం: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు!

Swarnandhra 2047: ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన స్వగ్రామమైన నారావారిపల్లెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే కాలానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రణాళికలను వివరించారు. 2047 నాటికి ‘స్వర్ణాంధ్ర’ సాధనే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ప్రతి ఒక్కరి ఆదాయం మరియు జీవన ప్రమాణాలు పెరగడమే రాష్ట్ర సంపదకు నిజమైన విలువ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ […]

West Godavari: సంక్రాంతి బరుల్లో కాసుల వర్షం.. రూ.లక్ష, 2లక్షలు కాదు.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న పందెంరాయుడు!

West Godavari: సంక్రాంతి బరుల్లో కాసుల వర్షం.. రూ.లక్ష, 2లక్షలు కాదు.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న పందెంరాయుడు!

సంక్రాంతి సంబరాలు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రవ్యాప్తంగా అంబరాన్నంటాయి. పండుగ పూట పిండివంటలు, కొత్త అల్లుళ్ల సందడి ఒకెత్తయితే.. కోడిపందేల హోరు మరో ఎత్తు. ముఖ్యంగా కోడిపందేలకు పెట్టింది పేరుగా చెప్పుకునే గోదావరి జిల్లాల్లో ఈ ఏడాది పందేల జోరు మునుపెన్నడూ లేని విధంగా కనిపిస్తోంది. బరుల వద్ద కోట్ల రూపాయలు చేతులు మారుతుండటంతో పందెంరాయుళ్ల ఉత్సాహం గగనాన్ని తాకుతోంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరి ఈ ఏడాది ఒక భారీ పందెంతో […]

Sankranti Festival: సంక్రాంతి పండుగలో కోడి పందాల జోరు..  విన్నర్‌కు థార్, రన్నర్‌కు స్విఫ్ట్!
Boat Race In Ap: సంక్రాంతికి కొత్త ట్రెండ్.. ఇదేమి కేరళ కాదు.. మన ఆత్రేయపురం
Sankranti Special Food: సంక్రాంతి పండగ మర్యాదలు.. కొత్త అల్లుడికి 158 వంటకాల విందు
Makara Sankranti-2026: మకర సంక్రాంతి నేడు.. కళకళలాడుతున్న పల్లెటూర్లు, నేతల శుభాకాంక్షలు
Anantapur: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారంలో కీలక మలుపు.. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై కేసు నమోదు

Anantapur: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారంలో కీలక మలుపు.. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై కేసు నమోదు

అనంతపురంలో గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్న ఎగ్జిబిషన్ వివాదం కీలక మలుపు తిరిగింది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రధాన అనుచరులతో పాటు ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి వేగంగా చర్యలు చేపట్టారు. అసలేం జరిగింది? అనంతపురంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ నిర్వహణ విషయంలో ఎమ్మెల్యే అనుచరులకు, నిర్వాహకుడు ఫక్రుద్దీన్‌కు మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఫక్రుద్దీన్‌పై […]

YS Jagan Mohan Reddy: జర్నలిస్టుల అరెస్టుపై వైఎస్ జగన్ ఆగ్రహం.. పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ ట్వీట్!
Andhra Pradesh: రైలు పట్టాలపై గర్భిణీ  ప్రసవం.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే షాక్!

Big Stories

×