E-Paper
Advertisement
రాష్ట్రంలో ఫ్రీగా లీటర్ పెట్రోల్.. ఎక్కడంటే?
Bengaluru: బెంగళూరులో కమెడియన్ శరత్ ప్రదర్శన, అడ్డుకున్న టీడీపీ మద్దతుదారులు, ఆపై ఆ పార్టీ రియాక్షన్

Bengaluru: బెంగళూరులో కమెడియన్ శరత్ ప్రదర్శన, అడ్డుకున్న టీడీపీ మద్దతుదారులు, ఆపై ఆ పార్టీ రియాక్షన్

Bengaluru: హైదరాబాద్‌కు చెందిన కమెడియన్ శరత్ ఉదయ్ షోకు అంతరాయం కలిగింది. బెంగుళూరులో ఏర్పాటు చేసిన ఓ షోను కొంతమంది టీడీపీ మద్దతుదారులు అడ్డుకోవడం కలకలం రేపింది. టీడీపీ మద్దతుదారులుగా చెబుతున్న కొందరు వ్యక్తులు శరత్ షోను అడ్డుకున్నారు. దీనికి సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. బెంగళూరులో కమెడియన్ శరత్ ప్రదర్శన  హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్. తన ప్రదర్శనలతో లక్షలాది మందిని ఆకట్టుకుంటున్నారు. అయితే శనివారం ఆయన బెంగళూరులో ఏర్పాటు చేసిన […]

ఏపీలో ఇంధన సంక్షోభంపై సీఎం చంద్రబాబు సీరియస్..  వారికి పెట్రోల్, డిజిల్ పోయొద్దు!

ఏపీలో ఇంధన సంక్షోభంపై సీఎం చంద్రబాబు సీరియస్.. వారికి పెట్రోల్, డిజిల్ పోయొద్దు!

Petrol Diesel shortage: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఇంధన కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంపై ఆదివారం ఆయన ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా రేపటిలోగా (సోమవారం కల్లా) ఇంధన సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని సీఎం కఠిన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వరికోత యంత్రాలకు డీజిల్ కొరత రాకుండా చూడాలని, వ్యవసాయ పనులకు ఆటంకం కలగకూడదని […]

విశాఖలో కుప్పకూలిన  రైల్వే బ్రిడ్జ్..  ఏడుగురికి గాయాలు!
ఏపీలో పెట్రోల్ పంపుల మూసివేత.. ప్యానిక్‌తో పెరిగిన కొనుగోళ్లు, సీఎం చంద్రబాబు సమీక్ష

ఏపీలో పెట్రోల్ పంపుల మూసివేత.. ప్యానిక్‌తో పెరిగిన కొనుగోళ్లు, సీఎం చంద్రబాబు సమీక్ష

AP News: ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.  దీని ప్రభావం హోర్మూజ్ జలసంధిపై  పడనుంది. దీంతో రానున్న రోజుల్లో చమురు కష్టాలు తప్పవని ప్రజలు భావిస్తున్నారు. పరిస్థితి గమనించిన వినియోగదారులు పెట్రోల్, డీజిల్ భారీగా కొనుగోలు చేయడం మొదలుపెట్టారు.  చాలా ప్రాంతాల్లో పెట్రోల్ పంపులు మూతబడుతున్నాయి. ఈ విషయం ప్రభుత్వం చెవిలో పడింది.  ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అధికారులతో సమీక్ష నిర్వహించారు.  సమస్య పరిష్కారంపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం […]

Amaravati: సీఎం చంద్రబాబు సీరియస్.. మారని నేతల అనుచరులు, కేసు నమోదు చేయాలని ఆదేశం
ఏపీలో స్పేస్ సిటీకి వేగంగా అడుగులు, మంత్రి లోకేష్ ప్రకటన, ముందుకొచ్చిన ఆస్ట్రోబేస్
Jagan: యూరప్ టూర్‌లో మాజీ సీఎం ఫ్యామిలీ.. న్యూ లుక్‌లో జగన్, ఎయిర్‌పోర్టులో ఆ మహిళ ఎవరు?
BJP : బీజేపీ లేకపోతే టీడీపీ, జనసేన ఉండదా?.. గతం మరిచారా?

BJP : బీజేపీ లేకపోతే టీడీపీ, జనసేన ఉండదా?.. గతం మరిచారా?

ఏపీలో కూటమి సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆ పార్టీల మనుగడపై కొత్త ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. తెలుగుదేశం జనసేన, బీజేపీ పార్టీలు ప్రస్తుతం కూటమిగా ఏర్పడి అధికారాన్ని పంచుకుంటున్నాయి. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత బీజేపీతో విభేదించారు. పొత్తు తెగదెంపులు చేసుకున్నారు.కారణం రాష్ట్రంలో ఎదిగేందుకు బీజేపీ తమను అడ్డుపెట్టుకుంటున్నదని ఆరోపించారు. సమాఖ్య వ్యవస్థలను బీజేపీ కాల రాస్తోందని, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కల్గిస్తున్నదని పేర్కొన్నారు. అనంతరం నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ […]

నువ్వు సీఐ అయితే నాకేంటి..? సీఐపైకి దూసుకెళ్లిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. ఇదిగో వీడియో
ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు

ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు

AP Governor: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలియగానే రాష్ట్ర అధికార యంత్రాంగం, ఆయన శ్రేయోభిలాషులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనను మెరుగైన వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. అత్యవసరంగా ఆయనను ఆసుపత్రికి తరలించడంతో రాజ్‌భవన్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల వివరణ ప్రస్తుతం ఆసుపత్రిలో చేరిన వెంటనే గవర్నర్కి వైద్య బృందం అవసరమైన […]

లిక్కర్ కేసుతో నాకు సంబంధమే లేదు.. అయినా ఏ5గా చేర్చారు: విజయసాయి రెడ్డి
జబర్దస్త్‌లో నాగబాబు రీ ఎంట్రీ.. ఇక మంత్రి పదవి అందని ద్రాక్షేనా…?
సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. 10 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు, వైసీపీ సభ్యులు హాజరవుతారా?

Big Stories

Advertisement
×