E-Paper
Advertisement
Chandrababu Naidu: తెలుగువారే ప్రపంచ ప్రగతి వారధులు.. జ్యూరిచ్ లో సీఎం చంద్రబాబు ఆత్మీయ ప్రసంగం!

Chandrababu Naidu: తెలుగువారే ప్రపంచ ప్రగతి వారధులు.. జ్యూరిచ్ లో సీఎం చంద్రబాబు ఆత్మీయ ప్రసంగం!

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశానికి ఉన్న అతిపెద్ద బలం దాని యువ జనాభా అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ యువశక్తిని సరైన దిశలో నడిపిస్తే, 2028 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి తెలుగువారు ప్రపంచంలోనే నంబర్‌వన్‌ కమ్యూనిటీగా ఎదగాలని ఆకాంక్షించారు. తాను 1995 నుండి జ్యూరిచ్‌కు వస్తున్నానని, […]

CM Chandrababu: జ్యూరిచ్ లో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. ఈరోస్ ప్రతినిధులతో భేటీ
AP Investments: ఏపీకి స్విస్ పెట్టుబడుల వెల్లువ.. జ్యూరిచ్‌లో రాయబారితో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కీలక భేటీ!

AP Investments: ఏపీకి స్విస్ పెట్టుబడుల వెల్లువ.. జ్యూరిచ్‌లో రాయబారితో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కీలక భేటీ!

AP Investments: స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, అంతర్జాతీయ కంపెనీలతో భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా స్విట్జర్లాండ్ కంపెనీలతో సంప్రదింపులు జరిపేందుకు సహకరించాలని భారత రాయబారిని సీఎం కోరారు. ముఖ్యంగా ఫార్మా, వైద్య పరికరాలు, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్, రైల్ కంపోనెంట్స్, ఆర్‌ అండ్‌ డీ (R&D) […]

Chandrababu: పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు.. దావోస్ సదస్సులో బిజీ బిజీగా సీఎం చంద్రబాబు

Chandrababu: పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు.. దావోస్ సదస్సులో బిజీ బిజీగా సీఎం చంద్రబాబు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) – 2026 సదస్సులో పాల్గొనేందుకు నేడు జ్యూరిచ్ చేరుకున్నారు. అయితే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటనకు లక్ష్యంగా పెట్టుకున్నారు. జ్యూరిచ్ చేరుకున్న సీఎం బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఇతర ఉన్నతాధికారులతో కూడిన ఎనిమిది […]

Bandla Ganesh: చంద్రబాబు కోసం.. షాద్ నగర్ నుంచి బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర
AP liquor scam Updates: ఏపీ లిక్కర్ స్కామ్.. ఈసారి ఈడీ వంతు.. ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు
AP RTI Commissioners: ఏపీ ఆర్టీఐకి నలుగురు కమిషనర్లు నియామకం.. చీఫ్ గా వజ్జా శ్రీనివాసరావు
Tirumala: తిరుమల ఏప్రిల్ దర్శన కోటా షెడ్యూల్ విడుదల.. ఈ నెల 25న మినీ బ్రహ్మోత్సవాలు
YCP : నాడు తగ్గని వైసీపీ.. నేడు తగ్గుతామంటున్నా వదలని టీడీపీ!
Annamayya District: బీర్లు తాగిన కొద్దిసేపటికే ప్రాణాలు పోయాయి.. అన్నమయ్య జిల్లాలో ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి!

Annamayya District: బీర్లు తాగిన కొద్దిసేపటికే ప్రాణాలు పోయాయి.. అన్నమయ్య జిల్లాలో ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి!

Annamayya District: అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బండ వడ్డీపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మద్యం సేవించిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల‌ ప్ర‌కారం.. మృతులను మణికుమార్ (36), పుష్పరాజ్ (28)గా గుర్తించారు. నిన్న రాత్రి ఆరుగురు యువకులు కలిసి కేవీ పల్లిలోని ఒక మద్యం షాపులో 16 బీర్లు కొనుగోలు చేశారు. అందరూ కలిసి మద్యం సేవించిన కాసేపటికే వారిలో అస్వస్థత మొదలైంది.పరిస్థితి విషమించడంతో వారిని […]

Jagan : జగన్ నోటివెంట హత్యా రాజకీయం మాట..!

Jagan : జగన్ నోటివెంట హత్యా రాజకీయం మాట..!

మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. తెలుగుదేశం పార్టీ నేతలు హత్యా రాజకీయాలకు తెరలేపాలని ఆరోపించారు. ప్రభుత్వంపై విమర్శలు, అన్యాయాన్ని అడ్డుకున్న వైసీపీ నేతలు, శ్రేణులు దాడులు జరుగుతున్నా.. పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేశ్ రాజ్యాంగ విలువలను విస్మరిస్తున్నారని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని జగన్ కామెంట్స్ చేయగా.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా జగన్ వ్యాఖ్యలపై […]

CM Chandrababu: కాకినాడ నుంచి ప్రపంచ దేశాలకు గ్రీన్ అమ్మోనియా.. ఇది కదా అభివృద్ధి అంటే.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: కాకినాడ నుంచి ప్రపంచ దేశాలకు గ్రీన్ అమ్మోనియా.. ఇది కదా అభివృద్ధి అంటే.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడలో ప్రతిష్టాత్మకమైన ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యం ప్రస్తుత ప్రపంచం బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాలపై విపరీతంగా ఆధారపడి […]

Gorantla Madhav: ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే.. ఆ ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం: గోరంట్ల మాధవ్

Gorantla Madhav: ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే.. ఆ ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం: గోరంట్ల మాధవ్

Gorantla Madhav: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద‌గ్గర ఏ గిఫ్టు తీసుకుని రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ స్కీమ్‌ను ఏపీ సీఎం చంద్రబాబు ప‌క్కన‌పెట్టారో ప్రజ‌ల‌కు స్పష్టం చేయాల‌ని వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ డిమాండ్ చేశారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో శనివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు త‌న స్వార్థ ప్రయోజ‌నాల కోసం రాష్ట్ర ప్రగతిని తాక‌ట్టుపెట్టడం అల‌వాటుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టును చంద్రబాబు […]

Naralokesh : పబ్లిసిటీ వద్దంటున్న మంత్రి నారా లోకేష్.. షాక్ అవ్వాల్సిందే!

Big Stories

×