E-Paper
Advertisement
Ayyanna Patrudu: అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ‘నో వర్క్-నో పే’.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన డిమాండ్!

Ayyanna Patrudu: అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ‘నో వర్క్-నో పే’.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన డిమాండ్!

Ayyanna Patrudu: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన స్పీకర్ల మహాసభలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టసభలకు హాజరుకాని ప్రజాప్రతినిధుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అత్యున్నత స్థాయి చర్చకు తెరలేపారు. విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ‘నో వర్క్ – నో పే’ నిబంధనను ఎమ్మెల్యేలకు కూడా వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు రాని ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను […]

Kadapa News: ‘నా క్యారెక్టర్‌పై నిందలు వేశారు.. సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు’ – భర్త ఇంటి ముందు భార్య పోరాటం!
YS jagan : వివేకా హత్యా కేసులో సుప్రీం సీరియస్.. టెన్షన్ లో జగన్?
Davos-2026: ఎన్‌విడియా గ్లోబల్ ఏఐ వైస్ ప్రెసిడెంట్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. అమరావతిలో ఏఐ వర్సిటీపై చర్చ

Davos-2026: ఎన్‌విడియా గ్లోబల్ ఏఐ వైస్ ప్రెసిడెంట్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. అమరావతిలో ఏఐ వర్సిటీపై చర్చ

Davos-2026:  దావోస్ వేదికగా భారీ ఎత్తున పెట్టుబడులు రప్పించేందుకు చంద్రబాబు టీమ్ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఎన్‌విడియా గ్లోబల్ ఏఐ ఇనిషియేటివ్స్ ఉపాధ్యక్షురాలు కాలిస్టాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఇరువురు మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. అంతేకాదు అమరావతిలో ఏఐ యూనివర్సిటీ గురించి చర్చ జరిగింది. దావోస్ బిజీగా సీఎం చంద్రబాబు, పలు పారిశ్రామిక‌వేత్తలతో భేటీ ఏపీకి కేవలం పెట్టుబడులు మాత్రమే కాకుండా టెక్నాలజీ, విద్యపరంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టారు […]

Deputy CM Pawan Kalyan: కృష్ణా జిల్లా పెడనలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన.. బాధిత కుటుంబాలకు పరామర్శ
Investment In AP: దావోస్‌లో ఏపీ ఆరంభం అదుర్స్.. RMZ గ్రూప్ భారీపెట్టుబడి, ఫలించిన లోకేష్ కృషి

Investment In AP: దావోస్‌లో ఏపీ ఆరంభం అదుర్స్.. RMZ గ్రూప్ భారీపెట్టుబడి, ఫలించిన లోకేష్ కృషి

Investment In AP: దావోస్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్-2026లో ఆంధ్రప్రదేశ్ భారీ పెట్టుబడి సాధించింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, డిజిటల్, పారిశ్రామిక రంగాల అభివృద్ధి కోసం RMZ గ్రూప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీనిద్వారా దాదాపు 84 వేల కోట్ల పెట్టుబడి రానుంది. ఆ కంపెనీ ప్రతినిధులను ఒప్పించడంలో మంత్రి లోకేష్ సక్సెస్ అయ్యారు. దావోస్‌లో ఏపీ ఆరంభం అదుర్స్ దావోస్‌లో చంద్రబాబు టీమ్ పర్యటిస్తోంది. అగ్రశ్రేణి కంపెనీలపై ఫోకస్ చేసింది. ఏపీలో పెట్టుబడులు […]

Delhi Andhra Meals: ఆహా ఏమి రుచి.. ఆంధ్రా భోజనానికి జపాన్ దౌత్య సిబ్బంది ఫిదా, సీఎం చంద్రబాబు  స్పందన
Big shock for YCP: వైసీపీకి కోలుకోలేని దెబ్బ.. ఫ్యాన్‌ను పక్కన పెట్టి సైకిల్ ఎక్కిన ఉప్పలపాడు గ్రామం!
SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి16 నుంచి ఎగ్జామ్స్
Janasena vs TDP: చెట్లు సాకు మాత్రమే.. అసలు గురి రంగు రాళ్లపైనే? పెద్దమదిన ఘర్షణ వెనుక అసలు కథ ఇదే?
Supreme Court: వివేకా హత్య కేసు.. ఇంకో పదేళ్లు దర్యాప్తు చేస్తారా?, సీబీఐపై సుప్రీం ఆగ్రహం
Vivekananda Murder Case: వివేకా కేసు కొత్త మలుపు.. బంతి సీబీఐ చేతిలో, ఫిబ్రవరి ఐదున..
Guntur: కన్నబిడ్డ కోసం దివ్యాంగుడి కన్నీటి పోరాటం.. ఏడాది దాటినా దొరకని ఆచూకీ!
Davos-2026: బ్యూలర్ గ్రూప్ ఛైర్మన్‌తో మంత్రి లోకేష్ భేటీ.. మిల్లెట్ ప్రాసెసింగ్, అగ్రి ఎక్స్‌పోర్ట్ క్లస్టర్లపై చర్చ

Davos-2026: బ్యూలర్ గ్రూప్ ఛైర్మన్‌తో మంత్రి లోకేష్ భేటీ.. మిల్లెట్ ప్రాసెసింగ్, అగ్రి ఎక్స్‌పోర్ట్ క్లస్టర్లపై చర్చ

Davos-2026: స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సు మంగళవారం నుంచి మొదలుకానుంది. వివిధ దేశాల నుంచి నేతలు, అలాగే కంపెనీల ఛైర్మన్లు,ప్రతినిధులు హాజరయ్యారు. ఈ క్రమంలో పలువురు వ్యాపారవేత్తలతో మంత్రి నారా లోకేష్ భేటీ అవుతున్నారు. తాజాగా బ్యూలర్ గ్రూప్ ఛైర్మన్‌తో ఆయన సమావేశమయ్యారు. బ్యూలర్ గ్రూప్ ఛైర్మన్‌తో మంత్రి లోకేష్ భేటీ దావోస్ వేదికగా సోమవారం సాయంత్రం ప్రపంచ ప్రఖ్యాత బ్యూలర్ గ్రూప్ ఛైర్మన్ దీపక్ మానేతో మంత్రి నారా లోకేష్ సమావేమయ్యారు. ఫుడ్ […]

Big Stories

×