E-Paper
Advertisement
Vijayawada At Home Event: విజయవాడలో ఎట్ హోం కార్యక్రమం.. లోకేశ్-బొత్స మధ్య చర్చపై వైసీపీ ఆరా
Ambati Rambabu: రెడ్ బుక్, పిచ్చి బుక్ ను నా కుక్క కూడా లెక్క చేయదు: అంబటి రాంబాబు
Best Sarpanch Award: జాతీయ స్థాయిలో మెరిసిన ఏపీ సర్పంచ్.. కేంద్ర మంత్రి చేతుల మీదుగా రావిచెర్ల సర్పంచ్ కు అవార్డు! 
Chandrababu Naidu: ఏఐ ద్వారా ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కారం.. ఏపీలో టెక్నాలజీ పాలనపై సీఎం చంద్రబాబు సమీక్ష! 

Chandrababu Naidu: ఏఐ ద్వారా ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కారం.. ఏపీలో టెక్నాలజీ పాలనపై సీఎం చంద్రబాబు సమీక్ష! 

Chandrababu Naidu: ఏపీలో 2026 సంవత్సరాన్ని “టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్” ఏడుగా ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పాలనలో సాంకేతికతను జోడించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేధ (AI) పాత్రను పెంచాలని, ఏఐని ఉపయోగించుకుని ప్రజల ఫిర్యాదులను  వేగంగా పరిష్కరించాలని ఆయన నిర్దేశించారు. సీఎం చంద్రబాబు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) పనితీరుపై వివిధ […]

Visakha Utsav 2026: సాగర తీరంలో విశాఖ ఉత్సవ్.. 8 రోజుల పాటు ఫుల్ జోష్… హైలెట్స్ ఇవే
AP & TG : ఏపీ, తెలంగాణ.. కొనసాగుతున్న విచారణల పర్వం!
Amaravati Republic Day celebrations: అమరావతిలో తొలిసారి.. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, ప్రభుత్వ లక్ష్యాలను వివరించిన గవర్నర్ నజీర్

Amaravati Republic Day celebrations: అమరావతిలో తొలిసారి.. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, ప్రభుత్వ లక్ష్యాలను వివరించిన గవర్నర్ నజీర్

Amaravati Republic Day celebrations: 2047 నాటికి ప్రపంచంతో పోటీపడే విధంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. కాలాను గుణంగా పాలన మారాలనేది ఏపీ ప్రభుత్వ సిద్ధాంతమన్నారు. సాంకేతికతతో క్షణాల్లో పాలన చేరేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు సుపరిపాలనకు పది సూత్రాలు నిర్దేశించిన గవర్నర్, పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కొన్నేళ్లుగా ఏపీ స్పష్టమైన దిశ లేకుండా సాగిందన్నారు. రాజధాని నిర్మాణం ఆగిపోయిందన్న […]

Kollu Ravindra: దొంగ సారా అమ్మి దొరికిపోయి విమర్శలా?.. జోగి రమేశ్ కు మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్
Pawan Kalyan: పొరుగు దేశాల్లో హిందువుల వేదన.. అది చరిత్ర కాదు ఓ హెచ్చరిక- పవన్ కల్యాణ్
AP Assembly Sessions 2026: ముందు అసెంబ్లీకి రండి.. ఆ తర్వాత పాదయాత్ర చేయండి.. జగన్‌పై విష్ణుకుమార్ రాజు ఘాటు వ్యాఖ్యలు!
Chintakayala Vijay: పేగులు తీసి రోడ్డు మీద పడేస్తా.. సొంత క్యాడర్‌కు చింతకాయల విజయ్ మాస్ వార్నింగ్!

Chintakayala Vijay: పేగులు తీసి రోడ్డు మీద పడేస్తా.. సొంత క్యాడర్‌కు చింతకాయల విజయ్ మాస్ వార్నింగ్!

Chintakayala Vijay: నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ (TDP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. సొంత పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన ఈ హెచ్చరికలు కూటమి ప్రభుత్వంలో అంతర్గతంగా ఉన్న పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి. రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, నర్సీపట్నం నియోజకవర్గంలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నాయకులతో లోపాయికారీ […]

YSRCP : అమరావతి రైతులే వైసీపీ నెక్స్ట్ టార్గెట్.. ఆ విషయం మరిచారా?
PM Modi Mann Ki Baat: అనంతపురంలో జలాశయాల పునరుద్ధరణ.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రశంసలు
AP NEWS: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రధాన అనుచరుడు గంగారాం అరెస్ట్

AP NEWS: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రధాన అనుచరుడు గంగారాం అరెస్ట్

AP NEWS: అనంతపురం నగరంలో సంచలనం సృష్టించిన ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరుడిగా భావిస్తున్న గంగారంను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఈ వివాదం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వాహకుడితో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. […]

Big Stories

Advertisement
×