E-Paper
Advertisement
శ్రీసిటీలో ఏసీ తయారీ సంస్థ ఏర్పాటుకు భూమి పూజ, ఒక్క మెసేజ్ చేస్తే చాలన్న మంత్రి లోకేష్
గజరాజులకు ‘ఆధార్’.. ఏపీ అటవీశాఖ వినూత్న ముందడుగు!
ఏపీకి క్యారియర్ ధమాకా.. లోకేష్ స్పీడ్‌కు ఫిదా అయిన అమెరికా దిగ్గజం
సోషల్ మీడియా రీల్స్ పిచ్చి.. ఉమ్మెత్త పువ్వు కూర వండుకుని తిన్న కుటుంబం.. పరిస్థితి విషమం
విశాఖ రైల్వేజోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ జారీ, సీఎం చంద్రబాబు హర్షం, జూన్ ఒకటి నుంచి కార్యకలాపాలు‌

విశాఖ రైల్వేజోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ జారీ, సీఎం చంద్రబాబు హర్షం, జూన్ ఒకటి నుంచి కార్యకలాపాలు‌

Visakhapatnam: ఎట్టకేలకు ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక సాకారం అయ్యింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది కేంద్రప్రభుత్వం. జూన్‌ ఒకటి నుంచి విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఈ విషయాన్ని గెజిట్‌లో ప్రస్తావించింది. విశాఖ రైల్వేజోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం విశాఖ జోన్‌ పరిధిలోకి గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను చేర్చింది. ఇకపై దక్షిణ మధ్య రైల్వే-తూర్పు కోస్తా రైల్వే […]

Amaravati: సీఎం చంద్రబాబుకు మేనకాగాంధీ లేఖ.. దయచేసి ఆపండి, మారణకాండ గురించి మీరేమీ చేయలేరా?
కూటమిని విడగొట్టేందుకు వైసీపీ స్కెచ్.. విజయ్‌ విక్టరీని చూపిస్తూ పవన్ టార్గెట్, ఇంతకీ అంబటి ఏమన్నారు?
ప్రభుత్వ స్కూల్ టెన్త్ టాపర్లకు అపూర్వ గౌరవం.. గన్నవరం నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ జర్నీ

ప్రభుత్వ స్కూల్ టెన్త్ టాపర్లకు అపూర్వ గౌరవం.. గన్నవరం నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ జర్నీ

10th Toppers: నందిగామ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అపూర్వ గౌరవం దక్కింది. పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులను నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ప్రత్యేకంగా  అభినందించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు, వారిని ఉన్నత లక్ష్యాల దిశగా నడిపించేందుకు ఆమె ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిభావంతులైన విద్యార్థులతో కలిసి ఆమె స్వయంగా విమాన ప్రయాణం చేయడం ద్వారా, గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. గన్నవరం నుంచి […]

ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల.. 91.37 శాతం ఉత్తీర్ణత
షార్ట్ టైంలోనే భారీ సక్సెస్.. టీవీకే విజయ్‌పై పవన్ స్పందన ఇదే

షార్ట్ టైంలోనే భారీ సక్సెస్.. టీవీకే విజయ్‌పై పవన్ స్పందన ఇదే

దేశవ్యాప్తంగా జరిగిన తాజా ఎన్నికల ఫలితాలు ఓటర్లలో నెలకొన్న బలమైన మార్పు ఆకాంక్షను ప్రతిబింబిస్తున్నాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజలకు పాలన నచ్చితే మళ్లీ గెలిపిస్తారని.. ఒకవేళ నచ్చకపోతే ఏమాత్రం కనికరం లేకుండా ఓడిస్తారని చెప్పడానికి ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన విశ్లేషించారు. తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం(టీవీకే) పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం మార్పు కోరికకు స్పష్టమైన సంకేతమని అభిప్రాయపడ్డారు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే […]

తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. దళపతికి చిరు, జగన్ ప్రత్యేక అభినందనలు
అరంగేట్రంలోనే అదరగొట్టిన విజయ్‌కు అభినందనలు: నారా లోకేశ్‌
AP : ఆ రెండు రాష్ట్రాల ఫలితాలు.. ఏపీ ముందస్తు హెచ్చరిక?
మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ప్రతీక ఈ గెలుపు.. సీఎం చంద్రబాబు

Big Stories

×