E-Paper
Advertisement
నెల్లూరు జిల్లాలో విచిత్ర ఘటన.. తండ్రిని పట్టించిన ఐదేళ్ల బుడతడు, కార్డన్ సెర్చ్‌లో ట్విస్ట్

నెల్లూరు జిల్లాలో విచిత్ర ఘటన.. తండ్రిని పట్టించిన ఐదేళ్ల బుడతడు, కార్డన్ సెర్చ్‌లో ట్విస్ట్

Nellore: నెల్లూరు జిల్లాలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడు తన తండ్రిని పోలీసులకు పట్టించాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు మేటరేంటి? పోలీసులు ఎందుకు అక్కడికి వెళ్లారు. ఇంకాస్త లోతుల్లోకి వెళ్లొద్దాం.   నెల్లూరు జిల్లా కార్డన్ సెర్చ్‌లో ట్విస్ట్ నెల్లూరు జిల్లా అనంతసాగరం గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్‌ నిర్వహించారు. ఇందులోభాగంగా సురేశ్ అన వ్యక్తి తన బైక్‌ పోలీసులకు కనిపించకుండా ఓ దగ్గర […]

ఈడీ స్టేట్‌మెంట్.. లెక్కచూపని రూ. 24 లక్షలు సీజ్, ఎంపీ అవినాష్ ఇళ్లపై సోదాలు, అర్ధరాత్రి వరకు మంతనాలు?

ఈడీ స్టేట్‌మెంట్.. లెక్కచూపని రూ. 24 లక్షలు సీజ్, ఎంపీ అవినాష్ ఇళ్లపై సోదాలు, అర్ధరాత్రి వరకు మంతనాలు?

Amaravati: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ఎంట్రీ ఇచ్చేసింది. శుక్రవారం చేసిన సోదాలపై ఈడీ ప్రకటన చేసింది. ఎంపీ అవినాష్‌‌రెడ్డి ఇంట్లో లెక్క చూపని రూ.24 లక్షల నగదును సీజ్‌ చేసినట్టు తెలిపింది. అంతేకాదు రెండు లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. సోదాల్లో డిజిటల్-ఆర్థిక ఆధారాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.   సోదాలపై ఈడీ ప్రకటన కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మరికొందరి నివాసాల్లో […]

ఆర్టీసీ ఉద్యోగులకు దిమ్మతిరిగే స్కాం చేసిన క్లర్క్.. 30 లక్షలతో ఉద్యోగి పరార్!
స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు!
తిరుమలలో హైటెక్ గస్తీ.. రంగంలోకి రోబోటిక్ డాగ్.. మెట్లమార్గంలో చిరుతలకు చెక్!

తిరుమలలో హైటెక్ గస్తీ.. రంగంలోకి రోబోటిక్ డాగ్.. మెట్లమార్గంలో చిరుతలకు చెక్!

Tirumala Robotic Dog: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల భద్రతతో పాటు అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకునే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. గడిచిన కొన్నేళ్లుగా తిరుమల మెట్ల మార్గాల్లో చిరుతపులుల సంచారం పెరగడం, భక్తులపై దాడులు జరుగుతుండటంతో టీటీడీ అప్రమత్తమైంది. భక్తులు కాలినడకన తిరుమలకు వెళ్లే మార్గాల్లో రోబోటిక్ డాగ్ తో గస్తీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. రోబోటిక్ డాగ్ పనితీరు పరిశీలన చెన్నైకి చెందిన […]

స్థానిక సంస్థల ఎన్నికలపై  పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు, వైసీపీలో గుబులు మొదలు
వివేకానంద కేసులో కొత్త మలుపు, ఎంపీ అవినాష్ ఇళ్లు సహా పలు చోట్ల ఈడీ సోదాలు, వైసీపీలో వణుకు
ఏపీకి వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములతోపాటు పిడుగులు కూడా
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. జనసేన ఎంపీ కొడుకు కారు ఢీకొని యువతి మృతి!
ఆ వ్యూహం ఇక్కడ పనిచేయదు.. స్థానిక ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
వైఎస్ జగన్‌ను కలిసిన మెడికో ప్రియాంక తల్లిదండ్రులు.. న్యాయ పోరాటం చేస్తానని జగన్ హమీ!
జగన్‌కు APPSC, DSC తేడా తెలీదు.. అందుకే పారిపోతున్నాడు: లోకేష్
విశాఖ వన్ టౌన్‌లో తీవ్ర విషాదం.. టీచర్ దెబ్బలకు తట్టుకోలేక విద్యార్థిని మృతి!
అమరావతి – బెంగళూరు – చెన్నై బుల్లెట్ రైలు కారిడార్.. అమిత్ షాకు సీఎం చంద్రబాబు బిగ్ ప్రపోజల్!

అమరావతి – బెంగళూరు – చెన్నై బుల్లెట్ రైలు కారిడార్.. అమిత్ షాకు సీఎం చంద్రబాబు బిగ్ ప్రపోజల్!

CM Chandrababu: ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు తీసుకురావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. తమిళనాడులోని మహాబలిపురంలో అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలు హాజరయ్యారు. ఈ భేటిలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. కేంద్ర రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల […]

Big Stories

Advertisement
×