BigTV English
Advertisement

Pawan kalyan: భారత్ ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత మోదీదే: పవన్ కళ్యాణ్

Pawan kalyan: భారత్ ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత మోదీదే: పవన్ కళ్యాణ్

Pawan kalyan: భారత్ ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత మోదీకే దక్కుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా వేమగిరిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న పవన్ ప్రసంగించారు. ఈ సభకు ప్రధాని మోదీ, టీడీపీ యువనేత నారా లోకేష్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రసంగానికి ముందు పవన్  మోదీకి పాదాభివందనం చేశారు.


భారత్ శక్తిని మోదీ ప్రపంచానికి చాటి చెప్పారని పవన్ కళ్యాణ్ అన్నారు. దేశానికి మోదీ అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత్ వైపు చూడటానికి శత్రువులు కూడా బయపడుతున్నారని పేర్కొన్నారు. అయోధ్యకు రామచంద్రడిని తెచ్చిన మహానుభావుడు మోదీ అని కొనియాడారు. మోదీ పేరు చెబితే దేశంలోని అణువణువూ స్పందిస్తుందని తెలిపారు.

Also Read: వారంరోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం.. వైసీపీకి ఓటేస్తేనే పథకాలు : జగన్


కళాకారులను గుర్తించి ప్రోత్సహించిన ఘనత మోదీకి దక్కుతుందన్నారు. కేంద్రం తెచ్చిన పథకాలను వైసీపీ తన పథకాలని అసత్య ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో  కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Related News

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Big Stories

×