E-Paper
Advertisement

Pawan Kalyan : వారాహి యాత్ర 2.0కు శ్రీకారం.. ఏలూరులో పవన్ కు ఘన స్వాగతం..

Pawan Kalyan : వారాహి యాత్ర 2.0కు  శ్రీకారం.. ఏలూరులో పవన్ కు ఘన స్వాగతం..
Advertisement

Pawan Kalyan varahi yatra second schedule (AP updates): రెండో విడత వారాహి యాత్రకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై జనసేనానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ జిల్లా నాయకుడు చలమలచెట్టి రమేష్ అన్ని ఏర్పాట్లు చేశారు.

జనసేన కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా 3 కిలోమీటర్లు నిలబడి తమ నాయకుడికి స్వాగతం పలికారు. కార్యకర్తలకు కారుపై నుంచి పవన్ కల్యాణ్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈ ర్యాలీలో జనసేన కార్యకర్తల బైక్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను 108 అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×