E-Paper
Advertisement

Pawan Kalyan : వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన పవన్ .. అప్పటి వరకు అదే ఆహారం..

Pawan Kalyan : వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన పవన్ .. అప్పటి వరకు అదే ఆహారం..

Pawan Kalyan Varahi Tour(Andhra news today): జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి నవరాత్రుల దీక్ష చేపట్టారు. నేటి నుంచి దీక్ష ప్రారంభమైంది. దీక్ష సమయంలో జనసేనాని అన్నం తినరు. కేవలం పాలు, పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు.

ఎన్నికల పర్యటన కోసం ఇష్టదైవం వారాహి అమ్మవారి రూపంలోనే వాహనాన్ని స్పెషల్‌గా తయారు చేయించారు పవన్. ఆ రథ యాత్రకు వారాహి అమ్మవారి పేరే పెట్టారు. ఇప్పుడు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్ష కార్తీక మాసాంతం వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత దీక్షను పవన్ కల్యాణ్ విరమిస్తారు.

రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని మంగళగిరిలోని తన పార్టీ ఆఫీస్‌లో ఇటీవల యాగం నిర్వహించారు పవన్ కల్యాణ్. రెండు రోజులపాటు యాగం నిర్వహించిన తర్వాత అన్నవరం నుంచి వారాహి యాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వారాహి యాత్ర కొనసాగుతోంది.

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తూ జనసేనాని ముందుకుసాగుతున్నారు. బహిరంగం సభల్లో వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ వారాహి యాత్ర కొనసాగుతోంది. సభలకు భారీగా జనం తరలివస్తున్నారు. దీంతో జనసేన శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×