E-Paper
Advertisement

100 Crore Cheque : హుండీలో రూ.100 కోట్ల చెక్.. ఖతర్నాక్ ట్విస్ట్..

100 Crore Cheque : హుండీలో రూ.100 కోట్ల చెక్.. ఖతర్నాక్ ట్విస్ట్..
Advertisement

100 Crore Cheque

Advertisement

100 Crore Cheque : సింహాచలం నరసింహ స్వామికి ఓ భక్తుడు ఇచ్చిన కానుకను చూసి కంగుతిన్నారు ఆలయ అధికారులు. సింహాద్రి అప్పన్న హుండీలో ఏకంగా 100 కోట్ల రూపాయల చెక్ వేశాడు ఓ భక్తుడు. ఆలయ చరిత్రలో ఈ స్థాయిలో హుండీలో చెక్ రావడం తొలిసారి కావడంతో ఆలయ అధికారులు ఆ చెక్‌ను తీసి పరిశీలించారు.

100 కోట్ల చెక్ చూసి మొదట షాక్ అయిన హుండీ లెక్కింపు సిబ్బంది.. భారీ విరాళం చెక్ చెల్లుతుందా? లేదా? అనే అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వెరిఫికేషన్‌ కోసం ఆలయ ఈవోకు చూపించారు. ఆ చెక్‌ను బ్యాంకుకు పంపించి ఆరా తీశారు ఈవో.

Advertisement

అది నకిలీ చెక్ అని బ్యాంక్ అధికారులు తేల్చారు. భక్తుడి అకౌంట్లో కేవలం 17 రూపాయలు మాత్రమే ఉన్నాయని తెలిసి షాక్ అయ్యారు.

సింహాద్రి అప్పన్నకు వంద కోట్లు చెక్ వచ్చిన మాట వాస్తవమేనని.. అయితే అది ఫేక్‌ చెక్ అని తేలిందని క్లారిటీ ఇచ్చారు ఆలయ అధికారులు.

Related News

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×