BigTV English
Advertisement

PM Modi, Amit Shah Call to AP Voters: ఏపీ ఓటర్లకు మోదీ, అమిత్ షా పిలుపు.. ఆసక్తికర ట్వీట్స్

PM Modi, Amit Shah Call to AP Voters: ఏపీ ఓటర్లకు మోదీ, అమిత్ షా పిలుపు.. ఆసక్తికర ట్వీట్స్

PM Modi and Amit Shah Call to AP Voters: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటర్లకు పిలుపునిచ్చారు.


ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగులో పాల్గొవాలని పిలుపునిచ్చారు. మొదటిసారి ఓటు వేసేవారు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నట్లు తన ట్వీట్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మరోవైపు కేంద్రమంత్రి అమిత్ షా  కూడా తనదైన శైలిలో ట్వీట్ చేశారు. తెలుగు భాష, సంస్కృతి, గౌరవాన్ని రక్షించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. రాష్ట్రాన్ని మతమార్పిడి, అవినీతి, దుష్పరిపాలన నుండి విముక్తి చేయాలన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల అభ్యున్నతి కోసం కృషి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు అమిత్ షా.


Also Read: ఓటు వేసిన సీఎం జగన్, చంద్రబాబు, లోకేష్ ఫ్యామిలీలు, విజయంపై ధీమా

అటు తెలంగాణపై మరో ట్వీట్ చేశారు అమిత్ షా. రాష్ట్ర సంస్కృతిని, గౌరవాన్ని పెంపొందించాలన్నారు. సుపరిపాలనను కొనసాగించి, వ్యవసాయ రంగంలో ఆర్థిక బలాన్ని నింపాలని కోరారు. ముఖ్యంగా రైతుల సమస్యలపై శ్రద్ధ వహించి, బుజ్జగింపులు, అవినీతిని అంతం చేసే ప్రభుత్వానికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. అభివృద్ధి, సమాన అవకాశాలను అందించడం ద్వారా ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు అధిక లాభం చేకూరుతుందని  పేర్కొన్నారు.

Also Read: PM Modi nomination: వారణాసిలో మోదీ నామినేషన్, మెజార్టీపైనే ఫోకస్

Related News

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

Big Stories

×